Gangula Kamalakar | దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడటం సరికాదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.
Minister Gangula Kamalakar | ఢిల్లీ పాలకుల కన్ను తెలంగాణపై పడిందని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట�
Minister Gangula Kamalaker | ఐటీ, ఈడీ సంస్థల దర్యాప్తునకు సంపూర్ణ సహకారం అందిస్తానని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నిజనిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే అని మంత్రి పేర్కొన్నారు.
స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యంగా చిన్న, మధ్య తరగతి పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర సర్కారు రెండేళ్లుగా ప్రోత్సాహమిస్తున్నది. సంఘానికి ఒకరు చొప్పున ఎంపిక చేసి, ప్రధానంగా నిత్యావసర వస్త�
అతడికి చిన్ననాటి నుంచే నాణేల సేకరణ అంటే మక్కువ ఎక్కువ. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆ యువకుడు సివిల్స్ కోసం సిద్ధమవుతూనే నాణేల సేకరణను హాబీగా మార్చుకున్నాడు. డిజిటల్ యుగంలో తేలియాడుతున్న నేటి తరానికి మన
కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సం క్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం క రీంనగర్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్�
రాష్ట్ర సాధనకు ముందు ‘అన్నమో రామచంద్రా..’ అన్న రైతులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అండగా నిలిచి పూర్వవైభవం తెచ్చారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమ�
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో శ్రమించి సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ను స్పూర్తిగా తీసుకొని పోటీ పరీక�
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష
కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్�
Minister | రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి, వచ్చిన సంపదను పేదలకు పంచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో ప్రభుత్వ దవాఖానలకు తాకిడి పెరుగుతున్నది. ప్రైవేట్కు దీటుగా వైద్యసేవలు అందుతుండడంతో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా సర్కారు దవాఖాన�
రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్న సంఘటన పెద్దేముల్ మండలం మధునంతాపూర్ గ్రామంలో జరిగింది. ధారూరు మండల పరిధిలోని బాచారం గ్రామ సమీపంలో గురువారం జరిగిన ఘోర
సకల వసతులు.. ఆధునిక హంగులతో చేపడుతున్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీ శరవేగంగా నిర్మితమవుతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరైన ఈ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం న