జిల్లాతోపాటు వేములవాడ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు తెలిపారు. లయన్స్ క్లబ్, జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని బాలుర ఉన్నత ప�
‘మీ దీవెనలే మాకు కొండంత బలం. ఎప్పటిలాగే ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్కు అండగా నిలిచినప్పుడే భావితరాలు బాగుంటాయి.’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక �
పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొకల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి పనుల వల్ల గ్రామాల రూపురేఖలే మారాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డు పుర�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుని, అల్మాస్పూర్ శివారులో దళితబంధు పథకం కింద ముగ్గురు క�
‘జోడో యాత్రలు, పాదయాత్రల పేరుతో వస్తున్న కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఇప్పటికే వాళ్ల కుట్రలు, కుతంత్రాలు అందరికీ అర్థమైనయి. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ప్రజా సంక్షేమం.. అభివృద్ధి ధ్యేయం�
మహిళా చైతన్యమే ధ్యేయంగా శ్రమిస్తున్న సెర్ప్ ఉద్యోగుల ‘పే స్కేల్ కల’ నెరవేరింది. రెండు దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. గత శనివారమే రాష్ట్ర సర్కారు అందుకు సంబంధించిన జీవో జారీ చేయగా, సెర్ప్ ఉద్యోగులు
Karimnagar | కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం( Timmapur ) గొల్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు( NAREGA Workers ).. ఇదే గ్రామంలోని పాత ఊరు వద్ద ఫిష్ పాండ్( Fish Pond ) కోసం గుంత తవ్వుతుండగా 27 వెండి నాణేలు( Silver Coins ) దొరికిన సంఘటన ఆలస్యంగా వెల�
చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం మూడు సార్లు జాతీయ స్థాయి అవార్డు అందుకొని దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి ఆధ
సమాజంలో మేధావివర్గంగా బాధ్యత గల వృత్తిలో ఉన్న న్యాయవాదుల సంక్షేమాభివృద్ధి కోసం తనవంతు కృషి చేయనునట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు గురువారం జిల్లా కోర్టుక�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ శివారులో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి.. వారిని ఓదార్చారు.
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు.
ఉపాధి కూలీలపై మరో పిడుగు పడబోతున్నది. మొన్న పని చేస్తున్న చో టు నుంచే ఫోటోలు పంపేలా ఆదేశాలు జారీ చేసి న కేంద్రం, నిన్న బడ్జెట్లో అరకొరగా మాత్రమే నిధులు కేటాయించగా, తాజాగా పనికి హాజరు కాని కూలీల జాబ్ కార్�
‘నవ్విపోదరు కాక నాకేంటి సిగ్గు’ అన్న చందంగా ఉన్నది ప్రతిపక్ష నాయకుల తీరు. ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వానికో లేదంటే అధికారపార్టీ నేతలకో ఆపాదించడం పరిపాటిగా మారింది. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాస్తవాలు �
పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. ఓదెల మండలంలో పలు గ్రామాల్లో కు రిసిన అకాల వర్షానికి నేలవాలిన మక్కజొన్న చేన్ల ను ఆదివారం వ్య