ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర సర్కారు, ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. అవసరమైన వసతులన్నీ కల్పిస్తూ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తూనే, ప్రాణవాయువు కొ
దశాబ్దాల పాటు సమస్యలతో నెట్టుకొచ్చిన రేకులపల్లి.. స్వరాష్ట్రంలో మురిసిపోతున్నది. అభివృద్ధికి దూరంగా చీకట్లో మగ్గిన ఆ ఊరు.. రాష్ట్ర సర్కారు చొరవతో ప్రగతి కాంతులీనుతున్నది. నెలనెలా వస్తున్న ప్రగతి పద్దుత�
Minister Gangula |బెంగుళూరు వంటి నగరాలకు ధీటుగా కరీంనగర్ నగరాన్ని పచ్చదనం ,పరిశుభ్రతలతో అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేశారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధ్దంగా సర్కారు బడులు, కళాశాలలను అభివృద్ధి చేయడంతోనే విద
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని పోలీసు ఉన్నతాధికారులు కొనియాడారు. వారి స్ఫూర్తితో సమాజంలో శాంతిస్థాపనకు పునరంకింతం కావాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు
దీపావళి పండుగకు బంతిపూలు సరికొత్త అందాలను తెచ్చి పెడుతాయి. దీపాల వెలుగులు రాత్రి వేళ మెరిస్తే.. ముద్దబంతులతో అలంకరించిన ఇండ్లలో నిజమైన పండుగ వాతావరణం కనిపిస్తుంది. అంతటి అందాలను తెచ్చే బంతిపూల సాగు కోసం
మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో శుక్రవారం 55వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలను ఖోఖో అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి, అల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ప్రా�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చుక్క లక్ష్మి మహిళా స్త్రీశక్తి-2022 అవార్డును స్వీకరించింది. హైదరబాద్లోని హైటెక్స్లోని తెలంగాణ ఛాంబర్ అఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వ�
జాతీయ అవార్డుల కోసం మరోసారి సత్తా చాటేలా జిల్లాలోని పంచాయతీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అవార్డుల్లో ప్రతి ఏటా రాష్ట్రం, జిల్లా అత్యధికంగా అవార్డులు సాధిస్తున్న విషయం తెల�
వానకాలం సీజన్ సన్నవడ్లకు ఫుల్ గిరాకీ పెరిగింది. సాగు విస్తీర్ణం తగ్గడంతో విపరీతమైన డిమాండ్ ఉన్నది. దీంతో వ్యాపారులు, మిల్లర్లు నేరుగా రైతులతో మాట్లాడుకుని కల్లాల వద్దనే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నార�
క్రికెట్లో కొత్త శకం మొదలుకాబోతున్నది. స్వరాష్ట్రంలో క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, యువత అమితంగా ఇష్టపడే పరుగుల క్రికెట్కు ప్రోత్సాహమిస్తున్నది. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభన�
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు పట్టణ శివారు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన భరోసానిస్తున్నది. ఎక్కడో దూరాన ఉన్న ధర్మాసుపత్రికి వెళ్లాల్సిన బాధ లేకుండా అక్కడికక్కడే వైద
నిత్యం శాంతిభద్రతల పరిరక్షణకు కదిలే పోలీసన్న రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. సమాజహితం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టే ఆయన సేవలు వెలకట్టలేనివి. సామాన్యుడి నుంచి అసామాన్యుల దాకా అందరినీ కాపాడే �