‘పేపర్ లీకేజీ ఉదంతం మూలాలు తెలుసుకోకుండానే బీజేపీ, కాంగ్రెస్లు అర్థం లేని ఆరోపణలతో గాయి చేసేది రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మాత్రమే. ఇంకెన్నాళ్లీ మీ నాటకాలు.. ఇప్పటికే ఆందోళనలో ఉన్న యువతను తప్పుదోవ
కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఏకధాటిగా అరగంట పాటు దంచికొట్టింది. దీంతో గులకరాళ్లకంటే పెద్ద సైజులో వడగండ్లు పడ్డాయి. కరీంనగర్ జిల్లాలో గంగాధర, రామడుగు, కరీంన�
Karimnagar |ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కలల వారధి కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. వచ్చే నెల 14న ప్రారంభించేందుకు అంతా సిద్ధమైంది. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం వెల్లడ�
BJP | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ‘బీజేపీ హటావో..దేశ్కి బచావో ’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని సీపీఐ (CPI) జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Minister Gangula Kamalaker | కరీంనగర్ : ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందని, అందరం కలిసి మెలిసి ఉన్నాం కాబట్టి కరీంనగర్( Karimnagar )ను గొప్ప నగరంగా అభివృద్ధి చేయగలిగాం అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి �
సిద్ధాంతాలను నమ్ముకొని పనిచేస్తున్న దళిత నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివక్ష చూపుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, ధర్మపురి నియోజకవర్గ నాయకుడు కన్
రైతుల కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెడుతూ వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తు న్న ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను పదేపదే విమర్శించడమే ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ�
ట్రాన్స్జెండర్లు ఇనామ్ కోసం దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు హెచ్చరించారు. కొంతమంది ట్రాన్స్జెండర్ వర్గానికి చెందిన వారు నగరంలో ఎకడ శుభకార్య
హోలీ పండుగ రోజు మానేరు వాగులో పడి మరణించిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు మంత్రి గంగుల కమలాకర్ అండగా నిలిచారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షలతో పాటు మంత్రి సొంతంగా మరో రూ.2 లక్షలు చెల్లిస్తానని ప్రకటిం
ఏండ్ల కాలంగా ఎవరికీ చెప్పుకోవాలో తెలువక లోలోపలే కుమిలిపోయి.. వ్యాధి ముదిరే దాకా అలాగే ఉంటూ ప్రాణాలమీదికి తెచ్చుకునే మహిళలు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానిక�
మహిళా దినోత్సవం కానుకగా రాష్ట్ర సర్కారు ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 15 సెంటర్లలో సేవలు ప్రారంభం కాగా, అంతటా విశేష స్పందన లభించింది. మొదట�