Velichala Jagapathi Rao | కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కన్నుమూశారు. 87 ఏండ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో
కరీంనగర్ పోలీస్ శిక్షణా కళాశాలకు ఐఎస్వో గుర్తింపు లభించింది. సంబంధిత ధ్రువపత్రాలను ఐఎస్వో ప్రతినిధులు బుధవారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో అకాడమీ డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు చేతుల మీదుగా కరీ�
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బేతిగల్కు చెందిన ఇడమల్ల రమేశ్ (38) కిడ్నీ సంబంధ వ్యాధి బారినపడి 3 నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. అతడి దయనీయస్థితిని చూసి భార్యాబిడ్డలు తల్లడిల్లుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 89 కేంద్రాలు ఏర్పాటు చేయగా 34,045 మంది అభ్యర్థులకు 27,100 (79.60 శాతం) �
బీజేపీ నేత ఈటల రాజేందర్ అనుచరులు బరితెగిస్తున్నారు. ఆయన అండ చూసుకొని ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మానేరు వాగు నుంచి వందల ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. వీరికి కొందరు సర్పంచ్లు వత్తాసు పలుక�
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆడబిడ్డలు చదువుకున్నప్పుడే ఈ సామాజిక రుగ్�
దళిత బంధు లక్ష్యం నెరవేరుతున్నది. దశాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న జీవితాల్లో వెలుగులు నింపాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా చేపట్టిన బృహత్తర దళిత బంధు పథకం దళితుల క�
ఆ గిరిజన మహిళపై ప్రకృతి పగబట్టింది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ రెండుసార్లు పిడుగుపాటుకు గురైంది. గతేడాది పిడుగుపడి తీవ్రగాయాలు కాగా, శుక్రవారం మరోసారి పిడుగుపడడంతో ఆ మహి�
నగరంలోని ఐదు ప్రాంతాల్లో నైట్ బజార్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్తో మేయర్ వై సునీల్రావు సమాలోచ�
కరీంనగర్కు మణిహారంగా నిలిచే కేబుల్ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పటికే వంతెన పూర్తికాగా, అప్రోచ్ రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన
చిరుపొట్ట దశలో ఉన్న వరి పంటను సుడి దోమ కాటేస్తున్నది. వర్షాలతోపాటు చల్లటి వాతావరణం, పురుగు మందులను విచక్షణ రహితంగా పిచికారీ చేయడంతో విజృంభిస్తున్నది. సుడిబారుతున్న పొలాలను చూసి రైతాంగం ఆందోళన చెందుతున�
దళిత బంధు దళితుల దశ మార్చుతున్నది. గ్రూపు యూనిట్ల ఎంపిక సత్ఫలితాలనిస్తుండగా, తాజాగా పథకంలో మరో ముందడుగు పడింది. నిన్న మొన్నటిదాకా వ్యవసాయం చేసుకునే హుజూరాబాద్కు చెందిన అక్కాచెల్లెళ్లు గన్నారపు అరుణాద