‘విజయదశమినాడు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు నిర్ణయం భారతావనికి శుభసూచకం..ఆయన నాయకత్వంలో దేశ ప్రజల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. కేసీఆర్ వేసే ప్రతి అడుగు విజయపథమే..మోదీ ఆరాచక పాలనకు చరమగీతం త
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకుని, టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించడంపై అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. విజయ దశమి శుభ ముహూర్తాన సంచలన నిర్ణయం తీసుకున్నార�
Minister KTR | మై విలేజ్ షో యూట్యూబ్ చానెల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న కరీంనగర్లో కలిశారు. కరీంనగర్ కళోత్సవ ముగింపు
MLA Dasari Manohar reddy | పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు అనునిత్యం అసత్యాలు, అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, అసలు ఆయనకు బుద్ధి, జ్ఞానం ఉందా..? అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి
స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులను శనివారం దేశరాజధాని న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి కౌషల్ కిశోర్ ప్రదానం చేశారు.
కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో, తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరీంనగర్ కళోత్సవాలు రెండో రోజైన శనివారం అట్టహాసంగా సాగాయి.
Minister Gangula Kamalakar | కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో, తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరీంనగర్ కళోత్సవాలు రెండో ర�
Karimnagar | కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్ కళోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ గాయని ఓల్లాల వాణి.. 'ఏ తల్లి పిల్లాడో..' అంటూ ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేసిన సేవలను కీర్తిస్తూ
Minister KTR | బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా కరీంనగర్లో నిర్వహించనున్న కళోత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. శనివారం నుంచి అక్టోబర్ 2 వరకు జరుగనున్న ఈ వేడుకలను మంత్రి కేటీఆర్ నేడు
తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు, సీఎం కేసీఆర్ వెన్నంటి ఉండి స్వరాష్ట్ర సాధన కోసం తన సర్వస్వాన్ని అర్పించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి తెలంగాణ సర్కారు అరుదైన గౌరవం కల్పించింది.
జల్సాలకు అలవాటు పడి జంటగా కూడి సిరిసిల్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. రెండేళ్లుగా తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేసిన వీరు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.
స్వరాష్ట్రంలో క్రీడారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. ఆదివారం తంగళ్లపల్లి మండలం �
పూల జాతర మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం ఎంగిలిపూల సంబురాలు అంబరాన్నంటాయి. ముంగిళ్లన్నీ పూలసంద్రాలయ్యాయి. వీధులన్నీ పాటలతో మార్మోగాయి. మహిళలు, యువతులు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చి �