సులభంగా డబ్బు సంపాదించాలని, అడ్డదారితొక్కి మాదకద్రవ్యాలు రవాణా చేస్తూ, యువతను మత్తువైపు మరల్చుతున్న నిందితుడిని త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితున్ని గురువారం కమిషనరేట్ల�
Telangana | హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షణ్( Swachh Survekshan) ఫిబ్రవరి నెల ర్యాంకుల్లో తెలంగాణ జిల్లాలు ఆగ్రభాగానా నిలిచాయి. ఫైవ్, ఫోర్ స్టార్ కేటగిరిల్లో ఫిబ్రవరి మాసానికి సంబంధించిన ర్యాంకుల్లో తెలంగాణ జిల్లాలు ముం�
ద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వెంకంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ డే వేడుకకు హాజరై మాట్ల�
గోదారమ్మ తరలివచ్చింది. యాసంగిలో పంటలను తడిపేందుకు ఎల్లంపల్లి నుంచి నంది మేడారం రిజర్వాయర్కు పరుగులు తీసి, అక్కడి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు పరవళ్లు తొక్కింది. మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు జలాశయాన�
Adani Companies | దేశ సంపదను దోచుకున్న ఆదానీ కంపెనీ ల మోసాలపై కేంద్ర ప్రభుత్వం ఈడీ(ED), సీబీఐ(CBI), ఐటీ(IT) సంస్థలతో దాడులు చేయించాలని గజ్జెల కాంతం డిమాండ్ చేశారు.
Minister Gangula | ఎంతో ఘన చరిత్ర ఉన్న కరీంనగరాన్ని (Karimnagar) పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్ (CM KCR) సంకల్పమ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) పేర్కొన్నారు. నగరం తెలంగాణ (Telangana)కే టూరిజం స్పాట్ (tourist spot) గా మారుతుందన
Palle Pragathi | పల్లె ప్రగతి ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధన కోసం అధికారులు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్
Minister Gangula | తాగ్యానికి మారుపేరు సంత్ సేవాలాల్ మహరాజ్ (Sant Sevalal Maharaj) అని, బంజారాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి ఉత్సవాల సందర్భంగా సప�
సీఎం కేసీఆర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఎండపల్లి మండలం కొండాపూర్లో కోటి 15 లక్షలతో నిర్మించిన 1
రైతన్నల కష్టంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కరీంనగర్లోని రాంనగర్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంల�
కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ అద్భుతంగా నిర్మిస్తున్నామని, రాష్ట్రంలోనే కరీంనగర్ మహా నగరంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరం�
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి - కునారం ఆర్వోబీ పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ సూచించారు.