హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమశిక్షణకు మారుపేరుగా మహాత్మా జ్యోతిరావుపూలే గురుకులాలు నిలువడం అభినందనీయయమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అం�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల
విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి ప్రసాదం అంటే భక్తులకు పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే వినాయకుడి కరుణ కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే నవరాత్రులపాటు పూజలందుకున్న గణేశుడి చేతిలో ని లడ్డూను దక్కించుకునేందు
సేద్యంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న రాష్ట్ర సర్కారు, సాగు వివరాల కోసం చేపట్టిన పంటల లెక్క తేలింది. రెండు నెలలుగా చేలలోనే ఏఈఓలు.. 57 బృందాలతో సర్వే పూర్తి జిల్లాలో చేసి ఈ వానకాలం సీజన్లో మొత్తం 2,33,856 ఎకరా�
విఘ్నేశ్వరుడి వీడ్కోలుకు వేళయింది. తొమ్మిది రోజుల పాటు ఘనమైన పూజలందుకున్న గణనాథుడిని శుక్రవారం నిమజ్జనం చేసేందుకు ఊరూరూ సిద్ధమైంది. కరీంనగర్లోని విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు కొత్తపల్లి, మానకొండూర్
నాడు మురికి కూపం.. నేడు ప్రగతి పథం కరీంనగర్లోనే మోడల్కాలనీగా ఏర్పాటు అందంగా ముస్తాబైన ‘స్మార్ట్’ రోడ్లు కరీంనగర్లోనే మోడల్కాలనీగా ఏర్పాటు అందంగా ముస్తాబైన‘స్మార్ట్’ రోడ్లు అండర్గ్రౌండ్ డ్�
కరీంనగర్ : జిల్లాలో ఈ నెల 9 న జరుగు వినాయక నిమజ్జనం సజావుగా, సంప్రదాయబద్దంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంల�
కరీంనగర్ : తెలంగాణ రాకముందు నీటి కోసం యుద్దాలు జరిగే పరిస్థితులు ఉండేవి. గతంలో ఇతర ప్రాంతాల నుంచి చేపపిల్లలను దిగుమతి చేసుకుంటే స్వరాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్ర�
వారికోసం ప్రత్యేక చట్టం చేయాలి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు కరీంనగర్ కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 4 : ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట�
‘ప్రపంచంలోనే గొప్ప ఎత్తిపోతల పథకంగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నేతలు దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు. చట్టసభల్లో గొప్ప ప్రాజెక్టు అని కీర్తించిన వారే ఇప్పు డు రాజకీయ సభల్లో విఫల ప్రాజెక�
వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా చెత్తను సేకరిస్తున్నారు. అందుకు ఆరు ట్రాక్టర్లు, 25 ఆటోలు వినియోగిస్తున్నారు. వీటితోపాటు పరిశుభ్రత కోసం ఒక ఫ్రంట్బ్లేడ్ ట్రాక్టర్, మొక్కలకు నీళ్లు పట్టేం�
కరీంనగర్ : స్వాతంత్య్ర సమరయోధుడిగా, నవసమాజానికి ఆదర్శప్రాయుడిగా నిలిచిన బోయినపల్లి వేంకటరామారావు (బోవేరా) ఆశయసాధనకు కృషి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బోవేరా శతజయంతి ఉత్సవాల కార్య�