సర్కారు అండగా ఉంటది చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 13 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ బోయినపల్లి, ఆగస్టు 17: ‘ఆపదలో ఉన్న నిరుపేదలు అధైర్యపడవద్దు..కేసీఆర్ సర్కారు అండగా ఉంటది’ అంటూ చొప్పదండి ఎమ్మె�
హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లికి చెందిన బోడ కొమురయ్య – మధునమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. కూలీ పనే జీవనాధారం. వీరికి కొడుకు, కూతురు. కొన్నేండ్ల క్రితం అప్పు చేసి కూతురుకు పెండ్లి చేశారు. కొడుకు సురేశ్కూ �
నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 17: పట్టణంలోని మధువని గార్డెన్లో ఈ నెల 25న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్మేళాను నిరుద్యోగ యువ�
తప్పులు దొర్లితే కఠిన చర్యలు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయగౌరి జిల్లాలో పంటల నమోదు పరిశీలన కరీంనగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : పంటల వివరాల నమోదును పకడ్బందీగా చేపట్టాలని, ఇందులో తప్పులు దొర్లితే కఠి
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్రెడ్డి బొంగపాడులో తెగుళ్లపై అవగాహన ఇల్లందకుంట ఆగస్టు 17: పత్తి పంటలో గులాబీరంగు పురుగు నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలని కేవీకే శాస
రూపకర్తగా మ్యాడారం వెంకటస్వామికి గుర్తింపు ప్రతిష్ఠాపనలో ఈయనదే ప్రముఖ పాత్ర జిల్లాలో ఇప్పటికే పలు ఆలయాల ఎదుట ప్రతిష్ఠించిన ధ్వజస్తంభాలు రామడుగు, ఆగస్టు 17 : ‘కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మ�
సాధారణంగా శిశువులు 2.5 కిలోల నుంచి 3.5 కిలోల బరువుతో జన్మిస్తారు. కానీ కరీంనగర్లో 5 కిలోల బరువుతో బాబు జన్మించాడు. మంచిర్యాలకు చెంది న రేష్మ యాసిన్ మంగళవారం ప్రసవం కోసం స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రం లో చే�
కరీంనగర్ పట్టణాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాగర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు, ర
వజ్రోత్సవ సంబురం అంబరాన్నంటుతున్నది.. ఊరూవాడా దేశభక్తి వెల్లివిరుస్తున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తొమ్మిదో రోజు మంగళవారం ఉదయం 11:30 గంటలకు సకలజనం సామూహిక గీతాలాపన చేశారు. పల్లె పట్టణం తేడా లేకుండా రహద�
ఖిలాఫత్ ఆందోళన హైదరాబాద్ సంస్థానంలో జాతీయవాదాన్ని రగిలించింది. హిందూ, ముస్లింల ఐక్యతకు దోహదపడింది. జాతీయోద్యమంలో ముస్లింలు మరింత పాల్గొనేలా ప్రేరణ కల్పించింది. మొత్తంగా స్వాతంత్య్రోద్యమం ఉధృతమయ్యే
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ అన్ని వర్గాలకు సర్కారు అండ: మంత్రి గంగుల కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 14: అన్ని కులాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష�
సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తున్న పెద్దన్న కేసీఆర్పై ఆడబిడ్డలు అభిమానం చాటుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ మహిళా విభాగాల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యా�
సహకార ఉద్యమం, రైతాంగానికి సేవలు అందించడమే పరమావధిగా 1904లో స్థాపించిన కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇటీవలే శత వసంతోత్సవాలు జరుపుకున్నది. ఎన్నో ఒడిదొడుకులను ఓర్చిన ఈ బ్యాంకు గత దశాబ్ద కాలం వరకు కష్�
కనుల పండువలా వజ్రోత్సవాలు నాలుగో రోజు ఉత్సాహంగా ఫ్రీడం రన్ వందలాదిగా తరలివచ్చిన యువత జాతీయ పతాకాలు పట్టుకొని పరుగులు దారిపొడువునా ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు కరీంనగర్లో పాల్గొన్న మంత్రి గంగుల కమలాక�