Minister Gangula | దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని, ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైన సీఎం కేసీఆర్ అని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులకు ఆదివారం నిర్వహించనున్న రాత పరీక్షకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ�
కంటి సమస్యల తో బాధపడుతూ చికిత్సకు డబ్బులు లేక నరకయాతన అనుభవిస్తున్న పేదలకు పైసా ఖర్చులేకుండా రాష్ట్ర సర్కారు వైద్యం అందిస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. అంధత్వ రహిత తెలంగ
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, సీఎం కేసీఆర్ ప్రజలను కంటి సమస్యల నుంచి దూరం చేసేందుకే మరోసారి కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వ�
పేదల మొఖాల్లో ఆనందం నింపడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి రైతు వేదికలో ఏర
టీఎస్ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సులతో దండిగా ఆదాయం సమకూరింది. రీజియన్ పరిధిలో ఈ నెల 10వ తేదీ నుంచి ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. జూ�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం గురువారం కనుల పండుగలా ప్రారంభమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శిబిరాలను ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ర
కంటి వెలుగు రెండో విడుత అట్టహాసంగా మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఖమ్మంలో అంకురార్పణ చేయగా, గురువారం నుంచి అంతటా శిబిరాలను పండుగ వాతావరణంలో ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన 42 శిబ�
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం కరీంనగర్లోని ఇందిరానగర్ 42వ డివిజన్ పరిధిలో �
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అద్భుతమని, సంక్షేమంలో తెలంగాణ భేష్ అని తమిళనాడులోని కట్టుమన్నార్ కోయిల్ శాసన సభ్యుడు సింతనై సెల్వన్ కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ గొప్ప �
ఈజీ మనీకి అలవాటుపడి, సెల్ఫోన్లకు ఫేక్ లింకులు పంపి స్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న నలుగురు సైబర్ నేరస్తులను రామగుండం పోలీసులు జార్ఖండ్కు వెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం..
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ డాక్టర్ శీల లక్ష్మీనారాయణ (ఎమ్మెస్ ఆర్థో)ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన స్థానిక ప్రభుత్వ దవాఖానలో బ�