వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని పరకాల క్రాస్రోడ్డు వద్ద గురువారం రాత్రి బైక్ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు మరణించగా మరో యువకుడు తీవ్రం�
కరీంనగర్లోని బస్టాండ్కు సంక్రాంతి తాకిడి కనిపించింది. ప్ర యాణికులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆవరణంతా రద్దీ కనిపించింది. ప్రభుత్వం వి ద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించండ�
గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి వీరభద్రస్వామి ఆలయ 32వ వార్షికోత్సవాలు ఈనెల 14వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి వారి జాతరను జరుపుకోవడం ఆనవాయిత�
నగరంలోని అంబేదర్ స్టేడియంలో గల ఇండోర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 21న విద్యార్థులకు స్వచ్ఛత పోటీలు నిర్వహిస్తున్నట్లు మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. స్థానిక భగత్నగర్లోని క్యాంప�
నగరంలో చేపట్టే కంటి వెలుగు కార్యక్రమానికి బల్దియా ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేసినట్లు మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. రాంనగర్లోని మహిళా సంఘ భవనంలో శుక్రవారం కంటి వెలుగుకు సంబంధించి ఏర్పాటు చేసిన మ
మాతాశిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, కార్పొరేట్ను తలదన్నేలా దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అనుభవజ్ఞులైన వైద్యులతో సేవల�
స్వరాష్ట్రంలో ఎవుసాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్, రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. రైతు బీమాతో కుటుంబాలకు భరోసానిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ఆపద సమయంలో ‘నేనున్నా’ంటూ ధ
‘సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం’ అన్నారు మన పెద్దలు. శరీరంలోని అన్ని అవయవాల కంటే ముఖ్యమైనవి కండ్లు. అవి బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. వాతావరణంలో వచ్చే మార్పులు, మన అలవాట్లు ఇతరత్రా కారణాల వల్ల కంటి జ
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ సె యింట్ థామస్ ఉన్న త పాఠశాలలో సోమవారం నుంచి ఈనెల 11 వరకు జరుగనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్కు కరీంనగర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలకు చెందిన విద్యార్�
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లి జనవరి 18 నుంచి ప్రభుత్వం చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పిలుపు నిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో
ప్రజల ఆరోగ్య రక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం గుండి, గోపాల్రావుపేట తిర్మలాపూర్ గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఆరోగ్య ఉ�