కమాన్చౌరస్తా, ఆగస్టు 11 : అమ్మలోని ప్రేమ, నాన్నలోని బాధ్యతను స్వీకరించే సోదరుడికి సోదరి కట్టే కంకణమే రక్షాబంధన్. ప్రతి శ్రావణ పౌర్ణమిన తోడబుట్టినవాళ్లకు రాఖీ కట్టి, తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్
ముస్తాబాద్, ఆగస్టు 12: ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు తన పుట్టిన రోజు సందర్భంగా గురువారం హైదారాబాద్లో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ ఆశీస్సులు అందజేశారు. మ
కనుల పండువలా వజ్రోత్సవాలు నగరంలో కోర్టు చౌరస్తా నుంచి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ దాకా ర్యాలీ దారిపొడుగునా మార్మోగిన నినాదాలు తరలివచ్చిన నాయకులు, వివిధ సంఘాల బాధ్యులు, విద్యార్థులు కొత్తపల్లి, ఆగస్టు 11: స్�
ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జిల్లా వ్యాప్తంగా ఫ్రీడం రన్ చొప్పదండి, ఆగస్టు 11: ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ స్ఫూర్తిని చాటిచెప్పాలని ఎమ్మెల్యే సుంకె �
శిక్షణ పొందిన విద్యార్థులు ఇతరులకు అవగాహన కల్పించాలి మరింత మంది సైబర్ అంబాసిడర్లను తయారు చేయాలిజగిత్యాల కలెక్టర్ రవి జగిత్యాల కలెక్టరేట్, ఆగస్టు 11 : సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ క్రై
కరీంనగర్ : భారత స్వతంత్య్రం కోసం అహర్నిశలు పోరాడిన వారి గురించి స్మరించుకుంటు వారి పోరాట త్యాగాలను భావితరాలకు చాట్టిచెప్పేలా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగు�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి.. ఉమ్మడి జిల్లాలో కనుల పండువగా సాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించగా, విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధు�
తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువరైతు. కాలానుగుణంగా, డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. వివరాలు..
హైదరాబాద్ సంస్థానంలో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి బోయినపల్లి వెంకటరామారావు (బోవెరా). సెప్టెంబరు 2, 1920న పూర్వపు కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) తోటప�
వైద్య కళాశాలల మంజూరుపై ఆయా జిల్లాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వైద్యకళాశాలల మంజూరుపై టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రతిఒక్కరిలో దేశభక్తి స్పురించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 8 నుంచి 22 దాకా నిర్వహించనున్న వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వాతంత్య్ర ప�
గట్టుభూత్కూర్లోని పురాతన బురుజు సరికొత్త శోభను సంతరించుకున్నది. శిథిలావస్థకు చేరిన పురాతన కట్టడానికి స్థానిక సర్పంచ్ కంకణాల విజేందర్రెడ్డి మరమ్మతులు చేయించి జాతీయ జెండా ఆకారంలో రంగులు వేయించగా
కరీంనగర్ : కరీంనగర్ గ్రంథాలయ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడులు బోనాల రాజేశం అనారోగ్యంతో మృతి చెందడం పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం రాంనగర్
కరీంనగర్ : దసరా కల్లా ఆర్ అండ్ బీ అతిథి గృహ నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం ఆర్అండ్బీ అతిథి గృహ నిర్మాణ పనులను మేయర్ వయ సునీల�