కరీంనగర్ జిల్లాలో గత నెలలో కురిసిన వర్షాలతో పాతాళానికెళ్తున్న గంగమ్మ తిరుగు పయనమైంది. ఈసారి ఆలస్యంగానైనా విస్తారంగా వానలు పడడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్ల�
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లా�
ఉమ్మడి రాష్ట్రం నుంచి సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా సేవలు అందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి లభించింది. ఇక ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పటికే సీఎం
కరీంనగర్ (Karimnagar) పట్టణంలో ఎన్ఐఏ (NIA) అధికారులు సోదాలు కలకలం సృష్టించాయి. హుస్సేనీపురలో ఉంటుంటున్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) చెందిన ఓ కీలక నేత ఇంట్లో గురువారం ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వ�
ఇన్నాళ్లూ గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఉండి చాలీచాలని వేతనాలతో పనిచేసిన ఈ చిరుద్యోగుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. వీఆర్ఏలకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించార
PUBG | పబ్జీ గేమ్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్లో జరిగింది. ఎస్సై ఉపేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. రు క్�
ఇటీవలి భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లు, కాలువలు, చెరువులు, కెనాల్ పంట నష్టాలపై అంచనాలు పక్కాగా ఉండాలని అధికారులను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట�
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. పద్మశాలీల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నా�
కాంగ్రెస్ చెప్తున్నట్టుగా 3 గంటల కరెంటు ఇస్తే రైతులకు మళ్లీ కన్నీళ్లే మిగులుతాయని పలువురు బీఆర్ఎస్ నేతలు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న 24 గంటల కరెంటుతోనే 3 పంటలు పండుతాయని �
MLA Ravi Shankar | చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతులా మారి పొలం పనుల్లో బిజీబిజీగా గడిపారు. బుధవారం గంగాధర మండలం లింగంపల్లిలో పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీల వద్దకు వెళ్లారు. తాను కూడా పొలంలో దిగి కూలీలకు న�
ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకునే పాలకులు లేక కులవృత్తులు కనుమరుగయ్యాయని, కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వృత్తి పనుల వారికి అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ�