కరీంనగర్ రూరల్ మండలంలోని ఆయా గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 43.51 కోట్లు మంజూరు చేసింది. కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం ఎంపీపీ తిప్పర్త�
రాజన్న సిరిసిల్ల జిల్లా రహదారులకు రాజయోగం పట్టింది. పెద్ద నగరాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా రోడ్ల విస్తరణ జరుగుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఇప్పటికే మెజార్టీ దారులు అద్దాల్లా మెరుస్తుండగా, జంక్షన్లు,
కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక
అందరి పిల్లల్లా చలాకీగా తోటివారితో ఆడుకోవాల్సిన చిన్నారి రెండేండ్ల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైంది. దవాఖానకు తీసుకెళ్లగా 22 రోజులు కోమాలోనే ఉండిపోయింది. పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారి మెదడులో కణితి(బ�
మండలంలో వానకాలం వరి ధాన్యం కొనుగోళ్లు ఆదివారంతో పూర్తయ్యాయి. మండలం లో 3 సహకార సంఘాలు, ఐకేపీ ద్వారా మొత్తం 2.77 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. కొనుగోళ్లు పూర్తి కావడంతో మండలంలోని వివిధ గ్రామాల
సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ ఎన్నికల నేపథ్యం లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మండలాల వారీగా కసరత్తు చేస్తున్నారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వే ములవాడ పురపాలక సంఘం, వేములవాడఅర్బన్, వేములవాడ �
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ఎమ్మెల్సీ పాడికౌశిక్రెడ్డి పేర్కొన్నా
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేపడుతున్న ఈజీ ఆఫ్ లివింగ్ సిటీల పోటీల్లో గతేడాది కంటే ముందు వరుసలో నిలిచేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టిసారించింది. నగరంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై క
బీఆర్ఎస్ పార్టీని స్థాపించి సీఎం కేసీఆర్ దేశ చరిత్రలో సువర్ణాధ్యాయానికి నాంది పలికారని పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య పేర్కొన్నారు.