G20 Summit | భారత్ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్లో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ (Karimnagar)కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సదస్స�
G20 Summit | కరీంనగర్ ఫిలిగ్రీకి మరోసారి విశ్వఖ్యాతి దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు జరుగనున్న జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో అతిథులకు అలంకరించే బ్యాడ్జీలను కరీంనగర్లోని ఫిలిగ్రీ సొస
సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పలు రైళ్లను రద్దు (Trains cancelled) చేశారు.
Minister Koppula Eshwar | స్వతంత్ర సమరయోధుడిగా, ప్రజాస్వామిక ప్రజాప్రతినిధిగా నవసమాజానికి ఆదర్శప్రాయుడు తోటపల్లి గాంధీ.. బోయినపల్లి వెంకట రామారావు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. బోవెరా 103 జయంతి ఉత్సవం సందర్భంగ�
సర్కారు అందిస్తున్న లక్ష రూ పాయల సాయం మాలాంటి కుల వృత్తి వారికి ఎంతో ఆసరగా ఉంటయ్. మార్కెట్లో వచ్చిన పెద్ద కంపెనీల వల్ల మేం కుల వృత్తి చేసుకు నేందుకు ఇబ్బందులు పడు తున్నాం. ఇలాంటి స మయంల సీఎం కేసీఆర్ గొప�
రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలో గురువారం ఒక్క రోజు రూ.2 కోట్ల 6 లక్షల 67 వేల ఆదాయం లభించింది. పండుగ రద్దీ దృష్ట్యా రీజియన్ పరిధిలో గత నెల 30 నుంచి ఈ నెల 4 వరకు ప్రత్యేక బస్సులను ఏర
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని నిర్దేశించింది. 2023-24 సంవత్సరంలో 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు జిల్లాల వారీగా సాగు ప్రణాళికను అధికారులు రూపొంద
కాంగ్రెస్, బీజేపీలు మోసకారి పార్టీలని, ఒక్క అవకాశం అంటూ వచ్చే ఆ పార్టీలను నమ్మి ఓటేస్తే దివ్యాంగుల పెన్షన్లు కూడా ఎత్తుకు పోతారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) విమర్శించారు. గత ప్రభుత్వాలు దివ్యాంగు
Minister Gangula | తెలంగాణ ప్రజలు కేసీఆర్నే మరోసారి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్తో కలిస
టూరిజం హబ్గా కరీంనగర్ మారుతున్నదని, రానున్న రోజుల్లో ప్రపంచం మొత్తం జిల్లా వైపు చూడనున్నదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తీగల వంతెన సమీపంలో ‘వీకెండ్ మస్తీ’ కార్యక్రమాన్ని మేయర్ వై సునీల్ ర�
ఉమ్మడి పాలనలో చెత్తాచెదారంతో నిండిపోయిన కరీం‘నగరం’, స్వరాష్ట్రంలో ఆరోగ్య నగరంగా భాసిల్లుతోందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మెరుగైన పారిశుధ్యమే ధ్యేయంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా తెచ�
ఉమ్మడి పాలనలో బతుకు భారమై వలసబాట పట్టిన చేనేత కార్మికులు.. స్వరాష్ట్రంలో సొంతూర్లకు వాపస్ వస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. నాడు వృత్తిని వదిలినవారే
సుద్దాల గ్రామంలో గురువారం ఒక్కసారిగా అలజడి రేగింది. గ్రామంలో ఇద్దరి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు పంచాయతీ కార్యదర్శి పెందోట జగదీశ్వర్ 30వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఇదివరకే 10వేలు అడ్వాన్స్గా �
సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతో కరీంనగర్ అద్భుత జిల్లాగా మారబోతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్�