Minister KTR | డ్రగ్స్ విమర్శలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ పరీక్ష కోసం నా రక్తం ఇచ్చేందుకు సిద్ధం అని కేటీఆర్ బండి సంజయ్కు సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంల�
Minister Gangula Kamalakar | పేదలకు మెరుగైన సేవలే లక్ష్యంగా వైద్యులు పని చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని నెహ్రూ చౌరస్తా సమీపంలో జనరల్ ఫిజీషియన్ మౌనికారెడ్డి,
మేడిపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన బంగారు దీపక్. 12 ఏండ్లున్నప్పుడే తల్లిదండ్రులు భూదమ్మ, పోచయ్యను కోల్పోయిండు. తర్వాత ప్రభుత్వ హాస్టల్లో ఉన్నడు. పదో తరగతి వరకు వెంకట్రావుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో �
ఆ రైతు బంతి పూల దోట విరబూసింది. ఐదు గుంటల్లోనే మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. సరాసరి ఐదు నెలలకు 50 వేల దాకా ఆదాయం వస్తున్నది. పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామానికి చెందిన రైతు కట్ల చంద్రయ్యకు రెండున్నర ఎకర�
‘కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీరని ద్రోహం చేసిండు. ఏదో చేస్తాడని ఎంపీగా గెలిపిస్తే నాలుగేండ్లలో ఒరగబెట్టిందేమీ లేదు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని, ఇంకా తన తప్
యాసంగిలో రైతులు ఎక్కువగా మక్క సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటలో ‘కాండం తొలుచు’ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కర్షకులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్ర�
ప్రేమ పెళ్లికి కులం లేదు. మతం లేదు. ఆస్తులు, అంతస్థులే కాదు.. జెండర్ కూడా అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. ట్రాన్స్ జెండర్ను వివాహం చేసుకుని, ఆమెకు కొత్త జీవితాన్నిచ్చాడు. బాసటగా నిలిచాడు. వివరాల్లోకెళ�
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 8వ రోజు కొనసాగాయి. సీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో కొనసాగుతున్న పరీక్షలకు శుక్రవారం 1288 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 962 మంది హాజరయ్య
పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి హక్కు. ఉద్యోగంలో అతను చేసిన సేవలకు ఇచ్చే ప్రతిఫలం. ఓ సామాజిక పథకం. గతంలో పెన్షన్ సక్రమంగా వచ్చేది కాదు. అప్పట్లో నేతల ఇష్టాఇష్టాలపై పెన్షన్లు ఆధారపడి ఉండేవి. ఫలితంగా జీతాల
స్వరాష్ట్రంలో పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో ఆర్అండ్బీ శాఖ ని�
సీఎంఆర్ఎఫ్ వినియోగంలో ధర్మపురి నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, అందుకు తమ కార్యనిబద్ధతే కారణమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం గొల్లపల్లి మండల కేంద్రంతోపాటు మల్లన�
భర్త లేని లో కంలో ఉండలేక భార్య తనువు చాలించింది. అతడి మరణాన్ని తట్టుకోలేక పురుగుల మం దుతాగి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలి�
కరీంనగర్ సమీపంలోని గన్నీ సంచుల గోదాంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ సమీపంలో బొమ్మకల్ బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద చ�
రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు విశేష ఆదరణ వస్తున్నదని, సంస్థకు అదనపు ఆదాయం సమకూరుతున్నదని టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ రాష్ట్ర బిజినెస్ హెడ్ పీ సంతోష్కుమార్ తెలిపారు. శుక్�