ముఖ్యమంతి కేసీఆర్ సర్వ మతాలకు సముచిత గౌరవం ఇస్తున్నారని, తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జమ్మ�
విడిపోయి సుభిక్షంగా జీవిస్తున్న తెలంగాణ ప్రజలను కాటేసేందుకు కాలనాగులు బుసకొడుతున్నాయ్.. కలిసికట్టుగా ఉండి వాటిని తరిమికొట్టేందుకు తెలంగాణ వాసులంతా మరోసారి ఏకం కావాలని రాష్ట్ర మంత్రులు వీ శ్రీనివాస్
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 14వ రోజు కొనసాగాయి. శుక్రవారం 1204 మంది హాజరుకావాల్సి ఉండగా 928మంది హాజరయ్యారు. 540మంది అర్హత సాధించారు. 387మంది డిస్క్వాలిఫై అయ్యా రు. 154 మంది �
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాలలో అనుమానాస్పదంగా 16 మంది బంగ్లాదేశ్ కూలీల మిస్టరీ వీడింది. టూరిస్ట్ వీసాలపై ఇండియాకు వచ్చి బీహార్ కూలీల పేరిట తెలంగాణలో నాట్లు వేస్తూ జీవిస్తున్నారని పోలీ�
కరీంనగర్ మా నేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి..నగరానికి అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాట
ఇతర రాష్ర్టాలకు ఒక రీతి.. తెలంగాణకు మరొకలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉందని ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడు జీవీ రామాకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సైదాపూర్ మండల నాయ�
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతోనే మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి సాధ్యమైందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. వీణవంక సొసైటీ ఆధ్వర్యంలో రెడ్డిపల్లి చెరువులో 30 వేలు, చల్లూరు స
నగరంలోని భగత్నగర్ హరిహర క్షేత్రం అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం తెప్పోత్సవం, కాకడ హారతి, పడి పూజా మహోత్సవాన్ని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డీ సంపత్ నేతృత్వంలో అట్టహాసంగా నిర్వహించారు
జిల్లాకు వచ్చిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్కు టీజీవో, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, టీఎన్జీవోస్�
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. 70 ఏళ్లలో జరుగని క్రీడాభివృద్ధి ఏడేళ్లలో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన క్రీడా పాలసీతో కామన్వెల్త్ గేమ్స్లో రాష్ట్రం రెండో స
రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు వీలుగా కమ్యూనిటీ స్టోరేజ్ కింద కల్లాలను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో 40,199 మందికి డబ్బులు ఉపాధి హామీ కింద ఇచ్చాం. రోడ్లపై వడ్లు ఆరబెట్టితే అరెస్ట్లు, ఫైన్లు వేయాలని సుప్రీం
త్వరలో విడుదలవుతున్న తన సినిమా ‘లక్కీ లక్ష్మణ్'కు ఘన విజయం కట్టబెట్టాలని, ఇండస్ట్రీలో జిల్లా పేరు నిలబెడతానని బిగ్ బాస్ ఫేం, నటుడు సోహెల్ అన్నారు. జిల్లా కేంద్రంలో ‘సోహెల్ హెల్ఫీ హ్యాం డ్స్ చారిటబ�
తు వ్యతిరేక ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా కోటిన్నర ఎకరాల తెలంగాణగా రాష్ట్రం మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం సీఎం కేసీఆర్కు భిన్నంగా రై�
గ్రామీణ క్రీడాకారులు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని క్రీడలు, యువజన సర్వీసులు, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
BRS | మోదీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు, బీఆర్ఎస్ శ్రేణులు కదంతొక్కారు. పంట కల్లాలకు ఉపయోగించిన ఉపాధి నిధులను వెనకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై