Huzurabad | వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ తమ ప్రేమను పెద్దలు తిరస్కరిస్తారనే భయంతో.. ఇంట్లో చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఆ జంట పరార్
జిల్లా కేంద్రంలో ఆదివారం కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి సంబురాలు కొనసాగాయి. రాత్రంతా నగర యువత, ప్రజలు పెద్ద ఎత్తున చౌరస్తాలకు చేరి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం ఉదయ
శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో ఇటీవల సింగరేణి స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. సింగరేణి యాజమాన్యం పవర్ లిఫ�
కేంద్ర ప్ర భుత్వం సింగరేణి జోలికి వస్తే సహించబోమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అ న్నారు. ‘బాయి బాట’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఓసీపీ-3 కృషి భవన్లో కార్మికులను కలుసుకున్నారు. నూతన సంవత్సర కేక్న�
ఉద్యోగ విరమణ పొందినా 67 ఏండ్ల వయస్సులోనూ విశ్రాంతి తీసుకోకుండా శిక్షణ ఇస్తున్నాడు. క్రీడల్లో తనకున్న అపార అనుభవాన్ని రంగరించి నిరుద్యోగుల సేవలో తరిస్తున్నాడు. విద్యార్థులు, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్�
కర్షకలోకం మురుస్తున్నది. సాగును బంగారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న రైతు బంధు యాసంగి సాయం ఖాతాల్లోకి చేరుతుండగా, మెస్సేజ్లు చూసి ఆనందపడుతున్నది. గడిచిన నాలుగు రోజుల్లో 90శాతం రైతులకు
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం ప్రజలు నరకయాతన పడ్డారు. వారానికోతీరు షెడ్యూలు అమలు చేసేవాళ్లు. ఆ ప్రకారం కూడా కరెంట్ ఇవ్వకపోయేది. దీంతో జనరేటర్ల ఖర్చుతో పరిశ్రమల నిర్వాహకులు తీవ్రమైన నష్టాలను చవిచూసేవ�
నంది మేడారంలో నూతనంగా నిర్మించనున్న 30 పడకల దవాఖాన శంకుస్థాపన కోసం ఈ నెల 5న మంత్రి హరీశ్రావు వస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఆదివారం కరీంనగర్లో మంత్రి ఈశ్వర్కు నూతన సంవత్సర శుభాకాంక�
Karimnagar | ఇది హృదయ విదారక ఘటన. అంతు చిక్కని వ్యాధితో 45 రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు చనిపోగా, ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ
ఆర్టీసీ కోల్ టూరిజం సింగరేణి దర్శన్ బస్సు బుధవారం ఉదయం 9.30 గంటలకు కరీంనగర్కు చేరుకుంది. మొదటి సారి సింగరేణి దర్శన్ బస్సులో కోల్ టూరిజం వెళ్తుతున్న ప్రయాణికులకు డిప్యూటీ ఆర్ఎం చందర్రావు, డిపో-2 మేనే�