‘నెర్రెలుబారిన మాగాణం’ శీర్షికతో సోమవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన పత్రికలో ప్రచురితమైన కథనంపై నీటిపారుదలశాఖ అధికారులు స్పందించారు. సోమవారం సాయంత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా కరీంన�
పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు, రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.
Telangana |స్టాఫ్ నర్స్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన అన్నాచెల్లెళ్లు సత్తా చాటారు. ఒకేసారి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ విషయం తెలిసి ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కాగా, కష్టపడ�
Ponnam Prabhakar | గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
కరీంనగర్ రీజియన్లోని 11 డిపోల పరిధిలో 867 బస్సులు ఉన్నాయి. అందులో 339 అద్దె బస్సులు నడుస్తున్నాయి. అయితే రాష్ట్ర సర్కారు గతేడాది డిసెంబర్ 9 నుంచి మహిళలకు బస్సు ఫ్రీ జర్నీని ప్రవేశపెట్టింది. మొత్తం 667 పల్లె వె
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావును పదవి నుంచి దింపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వేసిన పాచిక పారలేదు. చైర్మన్పై 23వ వార్డు కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఆధ్వర్యంలో
KTR | గుంపుమేస్త్రి దావస్లో అన్నీ అబద్ధాలు చెప్పాడని కేటీఆర్ విమర్శించారు. ఇదేం గుంపుమేస్త్రి పాలన అంటూ రైతులు బాధపడుతున్నారన్నారు. కరీంనగర్లో సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ �
KTR | ‘నిజం కడపదాటేలోగా అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని పెద్దలు చెబుతారు. ఒక్క అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందని అంటారు. నూరు అబద్ధాలు చెప్పయినా లగ్గం చేయాలంటరు. దాన్ని నమ్ముకునే మోదీ ప్రధాని అయ్యార�
KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
KTR | ప్రజలను కించపరిచేలా మాట్లాడొద్దని బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా సమావేశం జరిగిం�
దళితుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకం నిధులను అధికారులు ఫ్రీజింగ్ చేయడంపై హుజూరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పులి బయటకొస్తే.. మా దగ్గర వలలు ఉన్నాయంటూ కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత బోయిన్పల్లి వినోద్కుమార్ కౌంటర్ వేశారు. ఎవరైనా వల వేసి కుందేళ్లను పడతరు.. పులిని పడత�
అందరికీ అన్నం పెట్టే అన్నదాత కుటుంబాన్ని గౌరవించుకునేలా, పాడి, వ్యవసాయ పశువులతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసేలా కరీంనగర్ మారెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎడ్లబండితో కూడిన రైతు విగ్రహం ప్రత్యేక ఆకర్