స్వరాష్ట్రంలో ఎవుసాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్, రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. రైతు బీమాతో కుటుంబాలకు భరోసానిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ఆపద సమయంలో ‘నేనున్నా’ంటూ ధ
‘సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం’ అన్నారు మన పెద్దలు. శరీరంలోని అన్ని అవయవాల కంటే ముఖ్యమైనవి కండ్లు. అవి బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. వాతావరణంలో వచ్చే మార్పులు, మన అలవాట్లు ఇతరత్రా కారణాల వల్ల కంటి జ
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ సె యింట్ థామస్ ఉన్న త పాఠశాలలో సోమవారం నుంచి ఈనెల 11 వరకు జరుగనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్కు కరీంనగర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలకు చెందిన విద్యార్�
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లి జనవరి 18 నుంచి ప్రభుత్వం చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పిలుపు నిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో
ప్రజల ఆరోగ్య రక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం గుండి, గోపాల్రావుపేట తిర్మలాపూర్ గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఆరోగ్య ఉ�
మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో ఈనెల 7 నుంచి 9 వరకు జరిగిన 44వ రాష్ట్రస్థాయి జూనియర్ హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జట్టు క్రీడాకారులు సత్తా చాటి కాంస్య పతకం కైవసం చేసుకున్నట్లు అసోసియేషన్ అధ�
రైతులు ఆయిల్పామ్ సాగువైపు దృష్టి సారించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి మండలం చాకుంటలో అన్నదమ్ములు గుడిపాటి వెంకటరమణారెడ్డి, మల్లారెడ్డి ఆయిల్పామ్ సాగు చేపట్టగా సోమవారం ఎమ్
‘ఇంటింటికీ వెళ్లి ప్రభు త్వ పథకాలను వివరిస్తాం. నగరంలో భారత రాష్ట్ర సమితి మరింత బలోపేతానికి కృషి చేస్తాం’ అంటూ బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ప్రకటించారు. కరీంనగర్ కార్పొరేషన్పై తిరిగి గుల�
రైతుబంధు డబ్బులను పంట రుణానికి సర్దుబాటు చేయవద్దని బ్యాంకర్లను కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2022-23 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, అనుబంధ రంగాలకు
రాష్ట్రంలో మాదిరిగానే దేశ ప్రజలకు సుస్థిర పాలన అందించేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని, రాబోయే రోజుల్లో దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ దీమా వ్యక్తం చేశారు. సో