అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి అందినకాడికి అప్పులు చేసి ఉడాయించిన మోసకారి వ్యాపారి రేగొండ నరేశ్ 15 నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 3.350 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జగిత్యాల డీ�
సహకార రంగానికి కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రోల్ మోడల్గా నిలుస్తోందని మహబూబ్నగర్ డీసీసీబీ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. బుధవారం ఆ జిల్లాకు చెందిన డీసీసీబీ ప్రతినిధులు, సహకార సంఘాల అధ్యక
ఇద్దరు అంతర్జిల్లా దొంగలు పోలీసులకు చిక్కారు. బుధవారం పెగడపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 1.45 లక్షల విలువైన ఆభరణాలు, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్యాల సీఐ రమణమూ�
Vinod Kumar | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని రాష్ట్ర ప్రణాళికా సంఘం
ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ క్యాలెండర్-2023
వేములవాడ రాజన్న ఆలయంలో లయబ్రహ్మ, నాదబ్రహ్మ సద్గురు త్యాగరాజ స్వామివారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజ శుక్రవారం కార్యక్రమాలు ప్రేక్షకులను భక్తిరస సంద్రంలో ముంచెత్తాయి
ధర్మపురి శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి ఆలయ ఆవరణలోని శేషప్ప కళావేదికపై శుక్రవారం గోదారంగనాథుల కల్యాణోత్సం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ, సామవేద పండితులు ముత్యాల శర్మ నేతృత్వం
చెప్పేటివి శ్రీరంగ నీతులు చేసేటివి అసంబద్ధ పనులు అన్న చందంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నామంటూనే, మైనార్టీల పట్ల వివక్షను ప్రదర్శ�
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని పరకాల క్రాస్రోడ్డు వద్ద గురువారం రాత్రి బైక్ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు మరణించగా మరో యువకుడు తీవ్రం�
కరీంనగర్లోని బస్టాండ్కు సంక్రాంతి తాకిడి కనిపించింది. ప్ర యాణికులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆవరణంతా రద్దీ కనిపించింది. ప్రభుత్వం వి ద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించండ�
గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి వీరభద్రస్వామి ఆలయ 32వ వార్షికోత్సవాలు ఈనెల 14వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి వారి జాతరను జరుపుకోవడం ఆనవాయిత�
నగరంలోని అంబేదర్ స్టేడియంలో గల ఇండోర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 21న విద్యార్థులకు స్వచ్ఛత పోటీలు నిర్వహిస్తున్నట్లు మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. స్థానిక భగత్నగర్లోని క్యాంప�
నగరంలో చేపట్టే కంటి వెలుగు కార్యక్రమానికి బల్దియా ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేసినట్లు మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. రాంనగర్లోని మహిళా సంఘ భవనంలో శుక్రవారం కంటి వెలుగుకు సంబంధించి ఏర్పాటు చేసిన మ
మాతాశిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, కార్పొరేట్ను తలదన్నేలా దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అనుభవజ్ఞులైన వైద్యులతో సేవల�