Ponnam Prabhakar | అగ్ని ప్రమాదంలో(Fire accident) సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) హామీ ఇచ్చారు.
Congress assault | అధికారంలోకి వచ్చిన రెండు నెలలు పూర్తికాకముందే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలు మొదలుపెట్టారు. వారి కబ్జాలు, దోపిడీలకు అడ్డువచ్చినవారు ఎవరైనా సరే దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కూలీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
నగరంలోని ఇందిరానగర్, ఆదర్శనగర్ మధ్యన ఉన్న ఓ ప్రైవేట్ స్థలాన్ని అద్దెకు తీసుకుని కొందరు వలస కూలీలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. 20 నుంచి 25 ఏండ్లుగా వీళ్లు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని భవన న�
కరీంనగర్లోని (Karimnagar) సుభాష్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుభాష్ నగర్లో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. క్రమంగా పక్కన ఉన్న పూరిళ్లకు వ్యాపించడంతో ఐదు వంట గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి.
Karimnagar | కరీంనగర్ మాతాశిశు కేంద్రం నుంచి అపహరణకు గురైన శిశువు కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. మూడు రోజుల పసికందును ఎత్తుకెళ్లారని ఆ పాప పేరెంట్స్ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Auto driver died | రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల(Auto driver) మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీతో ఉపాధి కోల్పోయిన ఓ ఆటో డ్రైవర్ మనోవేదనతో కుప్పకూలాడు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టు విధులను బాధ్యతగా నిర్వర్తించాలని, కేసుల విచారణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వింజమూరి వెంకటేశ్వర్లు సూచి�
బండి సంజయ్ ఎంపీ హోదాలో ఉండి గాలి మాటలు మాట్లాడుతున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్కుమార్ మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన ఎల్అండ్టీ కంపెనీని ఓ మాజీ ఎంపీ బెదిరించి తన సమీప బంధువులకు సబ�
శామీర్పేట తహసీల్దార్ తోడేటి సత్యనారాయణ రూ.10 లక్షలు తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుబడగా ఏసీబీ అధికారులు మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కరీంనగర్లోని హిందూపురికాలనీలో గల ఆయన నివాసం, విద్యానగర్ల�