రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం గురువారం కనుల పండుగలా ప్రారంభమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శిబిరాలను ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ర
కంటి వెలుగు రెండో విడుత అట్టహాసంగా మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఖమ్మంలో అంకురార్పణ చేయగా, గురువారం నుంచి అంతటా శిబిరాలను పండుగ వాతావరణంలో ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన 42 శిబ�
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం కరీంనగర్లోని ఇందిరానగర్ 42వ డివిజన్ పరిధిలో �
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అద్భుతమని, సంక్షేమంలో తెలంగాణ భేష్ అని తమిళనాడులోని కట్టుమన్నార్ కోయిల్ శాసన సభ్యుడు సింతనై సెల్వన్ కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ గొప్ప �
ఈజీ మనీకి అలవాటుపడి, సెల్ఫోన్లకు ఫేక్ లింకులు పంపి స్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న నలుగురు సైబర్ నేరస్తులను రామగుండం పోలీసులు జార్ఖండ్కు వెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం..
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ డాక్టర్ శీల లక్ష్మీనారాయణ (ఎమ్మెస్ ఆర్థో)ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన స్థానిక ప్రభుత్వ దవాఖానలో బ�
పట్టణంలోని గుమ్లాపూర్ రోడ్డులో హిందూ శ్మశాన వాటికకు కేటాయించిన భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ హెచ్చరించారు
గ్రామ అభివృద్ధి ప్రణాళిక పకడ్బందీగా రూపొందించాలని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కరీంనగర్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం కరీంనగర్, తిమ్మాపూర్, కొత్త�
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నదని సర్పంచ్ దామెర విద్యాసాగర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఆర్నకొండలో నల్ల సత్యారెడ్డికి చెందిన మూడెకరాల్లో బుధవారం ఆయిల్ ప�
భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత ఖమ్మంలో మొదటి భారీ బహిరంగ సభ.. ఉదయం నుంచే అంతటా ఉత్కంఠ.. అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతారు? ఉజ్వల భారత్ కోసం ఏం చేయబోతున్నారు? ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారు? అనే ద�
నేటి నుంచి నిర్వహించే కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం సీఎం కేసీఆర్ ఖమ్మంలో ప్రారంభించగా, గురువారం ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ�
వేములవాడలో ఫిబ్రవరి 17 నుంచి 19వరకు నిర్వహించనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సమీకృత కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల