కరీంనగర్ మరోసారి కదనశంఖం పూరించింది. ఎస్సారార్ కాలేజీ మైదానం బీఆర్ఎస్ పార్టీకి పునరుత్తేజాన్ని ఇచ్చింది. జై తెలంగాణ అంటూ పిడికిళ్లు మళ్లీ లేచాయి. గులాబీ దళపతి కేసీఆర్ తిరిగి ఉద్యమ సూరీడయ్యారు.
KCR | భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు గులాబీ జెండా ఉంటుంది ఇది ఖాయం. అక్కడో ఇక్కడో తలమానిసోనుడు ఒకడో ఇద్దరో పోతే.. కొన్ని బేవార్స్ ఛానెల్స్ బీఆర్ఎస్ ఖతమైపోయిందని మాట్లాడున్నయ్. ఇంతకు ముందు అట్ల అన్నోడు ఖతమై�
KCR | ‘బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ స్థిరీకరణ చేశాం. రైతుబంధు తీసుకువచ్చాం. 24గంటలు ఫ్రీ కరెంటు ఇచ్చాం. రైతు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధరకు కొని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేశాం. ఈ సదుపాయంతో త�
KCR Public Meeting | రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే దుఃఖం వస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క ఎకరం పొలం అయినా ఎండిందా? ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప�
KCR Public Meeting | లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తున్నది. ఉద్యమకాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి జంగ్ సైరన్ మోగించారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్లోని ఎ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్ పర్యవేక్షణలో గత రెండు రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు.ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంద�
KCR | లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తున్నది. ఉద్యమకాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు మరోసారి జంగ్సైరన్ మోగించనున్నారు.
కరీంనగర్లో ఈనెల 12న నిర్వహించే కరీంనగర్ కదనభేరికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరుతూ ఆదివారం బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై నాయకులు నగరంలో డప్పు చాటింపు చేశారు. స్థానిక తెలంగాణ చౌక్లో నిర్వహించిన ఈ కార్యక�
కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించే బీఆర్ఎస్ కదనభేరి సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నియమించిన ఇన్చార్జీలు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ బా
KTR | ప్రభుత్వాన్ని నడపరాక, చేతకాక, పంటలకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఇచ్చేందుకు ఇష్టం లేకపోవటం వల్లే పంటలెండుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు. ఇది కాలం తెచ్చిన �
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలో కరువు కనిపిస్తుందని తెలిపా�