ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరో రెండు పదవులు దక్కాయి. రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్గా టీ భానుప్రసాద్రావు, విప్గా పాడి కౌశిక్రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారు.
తెలంగాణ అడవుల్లో వన్యప్రాణి సంపదను మరింత పెంచే దిశగా అటవీశాఖ చర్యలు చేపట్టింది. జూ పారుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న శాఖాహార జంతువులను పులుల అభయారణ్యాలు, రక్షిత అటవీ ప్రాంతాలకు తరలించేందుకు నిర్ణయించింది.
ఇచ్చిన హామీ మేర కే ప్రముఖ పుణ్మక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి బస్సు సౌకర్యం కల్పించామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
Minister Gangula kamalakar | ఇచ్చిన మాట మేరకు యాదాద్రికి బస్సు సర్వీసును ప్రారంభించామని, ప్రజలంతా ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
విద్య ఉంటేనే సమాజంలో గౌరవించబడతామని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చింతకుంట మండల కేంద్రంలోనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు - మన బడి కార్య�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం స్కూల్ బస్సును ఆర్టీసీ బస్ ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థులు గాయపడగా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. చిన్నారులకు మెరుగైన చికిత్స అంద�
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడులు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేస్తున్నది. కొ�
జిల్లా కేంద్రంలోని మారెట్ రోడ్డు శ్రీ వేంకటేశ్వరస్వామి షష్ఠమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రధాన నిర్వాహకుడు, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో వైభవంగా కొనసాగుతున్నాయి
కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఔట్ కమ్ ఫ్రేమ్ వర్క్స్లో భాగంగా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ రూపొందించేందుకు చేపట్టిన సిటిజన్ పర్సెప్షన్ సర్వే యాక్టివిటీలో పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థకు �
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి వచ్చే ఆగస్టు 16తో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దళితబంధు లబ్ధిదారులతో కరీంనగర్లో మహాసమ్మేళనం నిర్వహిద్దామని రాష్ట్ర ఐటీ, �
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో కమలాపూర్లో అభివృద్ధి పండుగ కొనసాగింది. మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వెనుకబడిన తరగతుల బాలికలు, బాలుర విద్యాలయాలు, కస్తూర్బ�
వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు గెలిచిన ఈటల రాజేందర్
Minister Gangula Kamalakar | కేంద్రానికి బీసీలపై ప్రేమ ఉంటే ఎందుకు నిధులు ఇవ్వరని, అసలు బీసీకి మంత్రి ఉంటే కదా? అని మంత్రి గంగుల విమర్శించారు. పీఎం మోదీ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముగ్గు�