Adani Companies | దేశ సంపదను దోచుకున్న ఆదానీ కంపెనీ ల మోసాలపై కేంద్ర ప్రభుత్వం ఈడీ(ED), సీబీఐ(CBI), ఐటీ(IT) సంస్థలతో దాడులు చేయించాలని గజ్జెల కాంతం డిమాండ్ చేశారు.
Minister Gangula | ఎంతో ఘన చరిత్ర ఉన్న కరీంనగరాన్ని (Karimnagar) పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్ (CM KCR) సంకల్పమ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) పేర్కొన్నారు. నగరం తెలంగాణ (Telangana)కే టూరిజం స్పాట్ (tourist spot) గా మారుతుందన
Palle Pragathi | పల్లె ప్రగతి ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధన కోసం అధికారులు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్
Minister Gangula | తాగ్యానికి మారుపేరు సంత్ సేవాలాల్ మహరాజ్ (Sant Sevalal Maharaj) అని, బంజారాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి ఉత్సవాల సందర్భంగా సప�
సీఎం కేసీఆర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఎండపల్లి మండలం కొండాపూర్లో కోటి 15 లక్షలతో నిర్మించిన 1
రైతన్నల కష్టంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కరీంనగర్లోని రాంనగర్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంల�
కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ అద్భుతంగా నిర్మిస్తున్నామని, రాష్ట్రంలోనే కరీంనగర్ మహా నగరంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరం�
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి - కునారం ఆర్వోబీ పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ సూచించారు.
కరీంనగర్లోని మార్క్ఫెడ్ స్థలంలో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.
నాడు ఓదెల మండలంలోని మడక నుంచి గుంపుల గ్రామాల మధ్యన సింగిల్ రోడ్డు అధ్వానంగా ఉండేది. 12కిలోమీటర్ల రోడ్డుపై అడుగుకో గుంతతో 10నిమిషాల ప్రయాణం 30 నిమిషాలకుపైనే పట్టేది. ప్రయాణికులు నరకం చూడాల్సి వచ్చేది.
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలకు మొత్తం 3,316 ఇండ్లు మంజూరు చేయగా, ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగు�
సమైక్య పాలనలో ఆలయాలు నిరాదరణకు గురయ్యాయని, స్వరాష్ట్రంలో అలాంటి ఆలయాలకు పూర్వవైభవం తెస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి స్పష్టం చేశారు.
Minister Gangula | సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ఆలయాల పునరుద్ధణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Karimanagar | ఓ 80 ఏండ్ల వృద్ధురాలు ప్రమాదవశాత్తు ఇంటి సమీపంలో ఉన్న బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వృద్ధురాలిని ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మం