అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి.. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో క�
కరీంనగర్ (Karimnagar) జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ బోర్నపల్లి వద్ద అదుపుతప్పి బోల్తాపడింది.
కరీంనగర్, ఖమ్మం లోక్సభ టికెట్లను కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలకు ఇవ్వాలని, ఇవ్వకుంటే బీసీలమంతా కలిసి కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తామని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్ ఒక ప్రకటన�
KCR | హైదరాబాద్లో తాగునీటి సరఫరా లేక ప్రజలు ట్యాంకర్లు కొనుగోలు చేస్తుండటంపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము అద్భుతంగా నడిపిన మిషన్ భగీరథ స్కీమ్ను కాంగ్రెస్ సర్కారు ఎందుకు నడపలేకపోతున్నదని ప్రశ�
KCR | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం అద్భుతంగా నడిపిన పథకాలను నడిపడానికి చేతగాదా..? అని ఆయన మండిపడ్డారు. ‘కేసీఆర్ పొలం బాట’ కార్యక
KCR | కరీంనగర్లో మేం జలధారలు సృష్టించి ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించామని.. ఇప్పుడు కేవలం నాలుగైదు నెలల్లోనే ఆ జలధారలు ఎందుకు ఎడారులుగా మారినయని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రశ్నించారు. ‘కేసీఆర్ �
పొలంబాట కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఫొటోలు Brs Party Chief Kcr Visit Dried Crops At Karimnagar Photo gallery
KCR | రైతులు ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతన్నలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ముగ్ధుంపూర్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాలకు నీటి సమ�
అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అండగా నిలిచి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అధికారంలో లేకున్నా వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో రైతులు సాగునీటి