Karimnagar | కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మానేరు నది (Manier)పై కొత్తగా నిర్మించిన తీగల వంతెన (Cable Bridge) వద్ద ఈత కోసం వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందారు. సంఘటనా స్థలంలో మరో బాలుడు గల్లంతయ్�
Minister Gangula | ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని మహిళలకు ఉచితంగా సమగ్ర వైద్యారోగ్య పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌ�
minister gangula | సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఆడబిడ్డల దీవెనలు ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ రాంలీలా మైదానంలో ఏర్పాటు
MLA Rasamai Balakishan | మానకొండూర్ రూరల్ : ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను అణగదొక్కి, సమైక్యవాదులకు సద్దులు మోసిన రేవంత్రెడ్డి( Revanth Reddy )కి మాట్లాడే అర్హత లేదని, అతనో చిల్లర వ్యక్తి అని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాల
రాష్ట్రంలోని 28 జిల్లాలో 5,120 పోస్టాఫీసుల ద్వారా 1,14,061 పోస్టల్ ఖాతాలను తెరిచి.. ఆల్ ఇండియా స్థాయిలో తెలంగాణ పోస్టల్ సర్కిల్ 4వ స్థానంలో నిలిచినట్టు హైదరాబాద్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ డాక్టర్ పీవ�
Minister Gangula Kamalaker | కరీంనగర్ : నేరం జరిగిన తర్వాత నేరస్థులను శిక్షించడం కంటే.. నేరం జరగకూడదనే లక్ష్యంగా ముందు చూపుతో పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన ప్రేరణ అనే కార్యక్రమం అభినందనీయం అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర �
‘ఓ మంచి పుస్తకం. మనిషిని మహోన్నతుడిగా మార్చే శక్తివంతమైన సాధనం. ప్రపంచం మొత్తాన్ని చైతన్యపరిచే శక్తి పుస్తకంలో ఉన్నది’ అంటూ పుస్తకం గొప్పతనాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్�
సులభంగా డబ్బు సంపాదించాలని, అడ్డదారితొక్కి మాదకద్రవ్యాలు రవాణా చేస్తూ, యువతను మత్తువైపు మరల్చుతున్న నిందితుడిని త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితున్ని గురువారం కమిషనరేట్ల�
Telangana | హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షణ్( Swachh Survekshan) ఫిబ్రవరి నెల ర్యాంకుల్లో తెలంగాణ జిల్లాలు ఆగ్రభాగానా నిలిచాయి. ఫైవ్, ఫోర్ స్టార్ కేటగిరిల్లో ఫిబ్రవరి మాసానికి సంబంధించిన ర్యాంకుల్లో తెలంగాణ జిల్లాలు ముం�
ద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వెంకంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ డే వేడుకకు హాజరై మాట్ల�
గోదారమ్మ తరలివచ్చింది. యాసంగిలో పంటలను తడిపేందుకు ఎల్లంపల్లి నుంచి నంది మేడారం రిజర్వాయర్కు పరుగులు తీసి, అక్కడి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు పరవళ్లు తొక్కింది. మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు జలాశయాన�