Siricilla SES | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 24: సెస్ సంస్థతో ఎటువంటి సంబంధం లేని కొంత మంది వ్యక్తులు ఎన్పీడీసీఎల్ లో విలీనం చేయాలని కుట్రలు చేస్తున్నారని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు.
Godavarikhani | కోల్ సిటీ , ఏప్రిల్ 24: రామగుండం నగర పాలక సంస్థ 47వ డివిజన్ కు చెందిన నిరుపేద ముస్లిం యువతి వివాహానికి వీహెచ్ఆర్ ఫౌండేషన్ చేయూతనందించింది.
Kgbgv student | సారంగాపూర్ : మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో నర్ర మానస 955 మార్కులు సాధించి రాష్ట్ర కేజీబీవీలలో సీఈసీలో మూడో స్థానంలో నిలిచారు.
Former ZP chairperson Vasantha | మహిళల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి నెరవేర్చలేదని దావా వసంత అన్నారు. జిల్లా కేంద్రంలో 45 వ వార్డులో బీడీ కార్మికులతో వసంత గురువారం ముచ్చటించారు. అక్కడున్న బీడీ కార్మికులు మాట్లాడుతూ కాం�
Korutla | పట్టణ ప్రజలు తమ ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్ పారిశుద్ధ్య వాహన సిబ్బందికి పొడి, తడి చెత్త వేరు చేసి అందించాలని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణ శివారు మెట్పల్లి రోడ్డులోని మున్సిపల
Korutla | కోరుట్ల, ఏప్రిల్ 24: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కోరుట్ల బంద్ ప్రశాంతంగా కొసాగింది. ఈ బందులో వ్యాపార, వాణిజ్య
chigurumamidi | చిగురుమామిడి మండల కేంద్రంలో మొదటి అంగన్వాడి కేంద్రం లో విధులు నిర్వహించిన మీనుగుల ప్రమీల ఆయమ్మ అనారోగ్యంతో చెందింది. కాగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మట్టి ఖర్చులకోసం (దహన సంస్కారాలకు) రూ.10 వేలు అందజేశార�
mla Kaushik Reddy | హుజురాబాద్, ఏప్రిల్ 24: మోసానికి చిరునామా గ్రానైట్ క్వారీ యజమాని మనోజ్ రెడ్డి అని, ఒకరి మీద అబండాలు వేయడంలో అబద్ధాలు ఆడడంలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
Drinking water | రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని గోదావరిఖనిలో తాగునీటి సరఫరా బంద్ అయింది. రమేష్ నగర్ వాటర్ ట్యాంకు వద్ద వాల్ చెడిపోవడంతో రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లం నుంచి దొంగలు దోచుకెళ్లారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన ముంజ రాములు అనే రైతు ఇటీవల వరి కోసి, అమ్ముకునేందుకు తేమ శాతం రావడాన
Chinthala Palli | తంగళ్ళపల్లి మండలం కస్బె క ట్కూర్ పరిధి లోని చింతలపల్లి లో బుధవారం పోచమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తో �
Silver jubilee celebration | రామగిరి, ఏప్రిల్ 23 : ఈ నెల 27 వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సింగరేణి కార్మికులు కదలి రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.