CM KCR | కాంగ్రెస్ మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. ధరణిని తీసేసి భూమాత పెడుతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.. అది భూమాతానా..? భూమేతనా..? అని కేసీఆర్ విమర్శించారు. మానకొండూరు నియోజ�
CM KCR | కాంగ్రెస్ పరిపాలనలో పత్తికాయలు పగిలినట్లు రైతుల గుండెలు పగిలి ఆత్మహత్య చేసుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో �
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు సోమవారం తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరులో నిర్వ�
CM KCR | పైరవీకారులు, దళారీలు, భూకబ్జాల దందాతో కాంగ్రెస్ వస్తుంది.. దయచేసి రైతులు అప్రమత్తంగా ఉండాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీ
Boinapalli Vinod Kumar | గులాబీ జెండా పార్టీ(BRS) పెట్టి తెలంగాణ(Telangana) తెస్తామని చెప్పినం. తెచ్చి చూపించినం. ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తమని చెప్పినం. ఇచ్చి చూపించినం అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమ
CM KCR | రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణలో 24 గంటల పాటు నల్లా నీళ్లు ఉండే స్కీం ఏర్పాటు చేస్తున్నాం.. ఎప్పుడు తిప్పుకుంటే అప్పుడే నీళ్లు వచ్చేటట్టు, ఆ దిశగా పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప�
CM KCR | కాంగ్రెస్ పార్టీ దోకాబాజ్ పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను 58 ఏండ్లు ఏడిపించిన పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో జరిగిన ప్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirvada Sabha) పాల్గ�
TS Minister Gangula | కేసీఆర్ తెలంగాణను కాపాడే శక్తి అని, కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తి, ఊరికి బొడ్రాయిని కాపాడుకున్నట్లే, సీఎం కేసీఆర్ను కాపాడుకుంటారని రాష్ట్ర మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ పేర్
Minister Gangula | ఆంధ్రోళ్లు ఢిల్లీ పార్టీలతో కుమ్మక్కై తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారని.. ఆంధ్రోళ్లకు మనకు జరిగే యుద్దమే ఈ ఎన్నిక అని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. జిల్లాలోని �
Karimnagar | కరీంనగర్లోని కార్ఖనగడ్డ స్మశాన వాటికలో దళితులు తమ పూర్వీకులను స్మరించుకుంటూ ఆదివారం దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకోగా, బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. వారితో కలిసి ద�