ఆర్టీసీ కోల్ టూరిజం సింగరేణి దర్శన్ బస్సు బుధవారం ఉదయం 9.30 గంటలకు కరీంనగర్కు చేరుకుంది. మొదటి సారి సింగరేణి దర్శన్ బస్సులో కోల్ టూరిజం వెళ్తుతున్న ప్రయాణికులకు డిప్యూటీ ఆర్ఎం చందర్రావు, డిపో-2 మేనే�
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) నూతన పాలకవర్గం మంగళవారం ఏర్పాటైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో పదవుల కేటాయింపుల్లో సముచిత స్థానం లభించింది. ఇదివరకే చైర్మన్గా పనిచే�
మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి శోభాయాత్ర మంగళవారం కనులపండువగా జరిగింది. ఆలయ ప్రధానార్చకుడు పోలోజు సుమన్శాస్త్రి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహానికి కొత్తగట్టు శ్రీమత్స్యగిరీంద్రస్వామి ఆలయ క�
ప్రముఖ సేవాసంస్థ ఎకనామిక్ గ్రోత్ ఫౌండేషన్ అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఉట్కూరి నరేందర్రెడ్డికి ‘జ్యూవెల్ ఆఫ్ ఇండియా’ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-
జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఆక్సిజన్ నిల్వలు సమృద్ధిగా ఉండాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన దవాఖానను శిక్షణ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టొప్పోతో కలిసి తనిఖీ చేశారు
సిరిసిల్ల సెస్ చైర్మన్గా చిక్కాల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆది నుంచి మంత్రి కేటీఆర్కు వీర విధేయుడిగా గుర్తింపు పొందిన ఆయన రెండో సారి చైర్మన్ పీఠాన్ని అధిరోహిస్తున్నారు. 1995 నుంచి తన రాజకీయ ప్
సిరిసిల్లను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన మంత్రి కేటీఆర్, ఆది నుంచీ సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)ను కాపాడుకుంటూ వస్తున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కోట్లాది రూపాయలత
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ధర్మారం మండలానికి న్యాక్ సెంటర్ను మంజూరు చేసింది. ఇందులో 45 సంవత్సరాల్లోపు వయసు కలిగిన యువతీ యువకులు తర్ఫీదు పొందేందుకు
కరీంనగర్ మానేరు డ్యాం సమీపంలోని బ్లెసింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చిలో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి గంగుల, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ �
Minister Gangula Kamalakar | తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలకు సమ ప్రాధాన్యం ఇస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని మానేరు డ్యామ్ సమీపంలోని బ్లెసింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్
గొప్ప లక్ష్యాలను చేరుకోవాలంటే ఎంపిక కూడా అదే తరహాలో ఉండాలని, అలాంటి ఎంపికకు సరైన కేంద్రం హైదరాబాద్లోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అని ఆ వర్సిటీ డైరెక్టర్ జే శ్రీనివాస్రావు అన్నారు.
బయటకు వెళ్లి తిరిగి వస్తానని చెప్పిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.ఎస్ఐ సుభాష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.బీరంగూడ వీరారెడ్డి కాలనీ గ్రీన్�
‘మన ఊరు-మనబడి’ తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్న