ఈజీ మనీ లక్ష్యంగా ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పెరుగుతున్న సాంకేతికత పుణ్యమా అని రోజుకో తీరున మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇన్నాళ్లూ బ్యాంక్, ఏటీఎం, క్రెడిట్ కార్డులు,
సహకార సంఘాలు నిజాయితీ, నిబద్ధతతో పని చేయాలని, సహకారంతో ఏదైనా సాధించవచ్చని కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్రావు పేర్కొన్నారు. చింతకుంట సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చింతకుంట గ్రామంలో సహకార భారతి తె�
ఇటీవల సైబర్ మోసాలకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హానీ ట్రాప్, న్యూడ్ వీడియో కాల్స్తో బెదిరించడం ఎక్కువయ్యాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ సైబర్ మోసాల బారిన పడుతున్నారు.
బీసీల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ మేరకు ప్రభుత్వం ఇంటింటా సర్వేకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిని బీసీలకు మాత్రమే పరిమితం చేయకుండా అన్ని వర్గాల వివరాలు సేకరించాలని నిర్ణయించి, అందుకు �
బతుకమ్మ, దసరా పండుగలకు ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ 31.50 కోట్ల ఆదాయం వచ్చింది. పండుగల సందర్భంగా అధికారులు ఈ నెల ఒకటి నుంచి 12వ తేదీ వరకు, 14 నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేకంగా బస్సులను నడిపించారు. 16 రోజుల్లో 11 డిపోల పరి�
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు మూడేళ్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కరీంనగర్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం యజమానులు, అధ్యాపకు�
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఓ చిన్నారి గుండెపోటుతో మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లికి చెందిన రాజు-జమున దంపతులకు కొడుకు, కూతురు ఉక్కు(5)ఉన్నారు.
Heart Attack | కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి కన్నుమూసింది. అప్పటివరకూ కళ్లెదుటే ఆడుకున్న కూతురు అకస్మాత్తుగా విగతజీవిగా పడి పోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
‘మాకు జరుగుతున్న అన్యాయంపై ఉన్నతాధికారులు పట్టించుకోరు. మా సమస్యలు పరిష్కరించరు. ఇచ్చిన దరఖాస్తులు ఇచ్చినట్లుగా చెత్తకుప్పలో వేస్తున్నారు. ఇక అర్జీలు ఇచ్చుడెందుకు? ప్రజావాణికి వచ్చుడెందుకు’ అంటూ, పలు�
ఉమ్మడి జిల్లాకు దసరా కిక్కెక్కింది. మద్యం ప్రవాహం కట్టలు తెంచుకున్నది. పండుగ సందర్భంగా విక్రయాలు జోరందుకొని ఏరులై పారింది. వైన్స్ షాపులతోపాటు ఊరూవాడా ‘బెల్టులై’ పారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మందుబ�
డీఎస్సీ-2008 జాబితాలో అర్హులైన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎనిమిది మంది పేర్లు గల్లంతయ్యాయి. 2010 జూన్లో విద్యాశాఖ విడుదల చేసిన కామన్ మెరిట్ లిస్ట్లో పేరు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సర్టిఫ�
డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) చేయడం తమ వల్ల కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఏఈవోలు ఒకవైపు నెత్తీ నోరు మొత్తుకున్నా.. ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. సర్వే చేయడానికి ఏఈవోలు ఎందుకు నిరాకరిస్తున్నారో..
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆదేశించారు.
పారిశుధ్య కార్మికుల కృషితోనే కరీంనగర్ నగరపాలక సంస్థకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాల్లో అవార్డులు వచ్చాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.