బీజేపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. ఓ వివాహితతో తమకు వివాహేతర సంబంధం ఉందని బొ�
Minister Gangula | పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్లో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్గఢ్ దక్షిణ ప్రాంతాల మీదుగా విస్తరించింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ర్టాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హై�
ఆదిలాబాద్ జిల్లా మావల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు రెవెన్యూ అధికారులు ఓ రైతు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఆదివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఎనగందుల ప్రకాశ్ గౌడ్- నీరజ దంపతులు. వీరిది మధ్యతరగతి కుటుంబం. ప్రకాశ్ కరీంనగర్ ఒక ప్రైవేట్ స్కూల్లో హిందీ టీచర్ పనిచేస్తున్నారు. తల్లి నీరజ సిద్దిపేట జిల్లాలోని కేజీబీవీలో కాంట్రాక్ట్ క్రాఫ్ట్ టీచర్ పని
Anvesh Varala | అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో తెలంగాణ కుర్రాడి షార్ట్ ఫిలిం సత్తా చాటుతోంది. కరీంనగర్ పట్టణానికి చెందిన అన్వేష్ వారాల డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రాఫర్గా పనిచేసిన అపార్ చిత్రం 28వ కలకత్తా అంతర్జ�
Minister Koppula | వెల్గటూర్ : కాంగ్రెస్ పార్టీపై మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మూడు గంటల కరెంట్ చాలనే రేవంత్ రెడ్డి ముక్కిపోయిన కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఆరాటపడుతున్నాడని.. కానీ సీఎం కేసీఆర్ నాయకత్�
G20 Summit | భారత్ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్లో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ (Karimnagar)కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సదస్స�
G20 Summit | కరీంనగర్ ఫిలిగ్రీకి మరోసారి విశ్వఖ్యాతి దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు జరుగనున్న జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో అతిథులకు అలంకరించే బ్యాడ్జీలను కరీంనగర్లోని ఫిలిగ్రీ సొస
సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పలు రైళ్లను రద్దు (Trains cancelled) చేశారు.
Minister Koppula Eshwar | స్వతంత్ర సమరయోధుడిగా, ప్రజాస్వామిక ప్రజాప్రతినిధిగా నవసమాజానికి ఆదర్శప్రాయుడు తోటపల్లి గాంధీ.. బోయినపల్లి వెంకట రామారావు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. బోవెరా 103 జయంతి ఉత్సవం సందర్భంగ�
సర్కారు అందిస్తున్న లక్ష రూ పాయల సాయం మాలాంటి కుల వృత్తి వారికి ఎంతో ఆసరగా ఉంటయ్. మార్కెట్లో వచ్చిన పెద్ద కంపెనీల వల్ల మేం కుల వృత్తి చేసుకు నేందుకు ఇబ్బందులు పడు తున్నాం. ఇలాంటి స మయంల సీఎం కేసీఆర్ గొప�
రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలో గురువారం ఒక్క రోజు రూ.2 కోట్ల 6 లక్షల 67 వేల ఆదాయం లభించింది. పండుగ రద్దీ దృష్ట్యా రీజియన్ పరిధిలో గత నెల 30 నుంచి ఈ నెల 4 వరకు ప్రత్యేక బస్సులను ఏర
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని నిర్దేశించింది. 2023-24 సంవత్సరంలో 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు జిల్లాల వారీగా సాగు ప్రణాళికను అధికారులు రూపొంద