జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పలుచోట్ల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేకులు కోసి సంబురాలు నిర్వహించారు. టీఎన్జీవోల సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో పలువురు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక�
నూతన సంవత్సరానికి జిల్లావాసులు ఘనస్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం నుంచే సంబురాల్లో మునిగితేలారు. విందు వినోదాలతో గడిపారు. అర్ధరాత్రి 12గంటలు కాగానే ‘హ్యాపీ న్యూ ఇయర్' అంటూ పెద్ద ఎత్తున నినదించారు. 2024కు
లోయర్ మానేర్ జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువ ఆయకట్టు సాగుకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్తి మంగళవారం ఉదయం నీటిని విడుదల చేశారు. అధికారులతో కలిసి పూజలు చేసి స్విచ్ ఆన్ చేశారు. ప్రణాళిక ప్రక�
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజలంతా శాంతియుత వాతావరణంలో సంబురాలు చేసుకోవాలని సూచిస్తూనే, అదే సమయంలో వేడుకల పేరిట హద్దు దా�
నిజానికి చిన్నారులు తప్పు చేస్తే అది తప్పు అని చెప్పి, వారిని క్రమశిక్షణలో పెట్టి వారి భవిష్యత్కు బాటలు వేయాల్సిన గురువులే, ఆదాయ పన్ను మినహాయింపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.
కరీం‘నగరం’లో ట్రాఫిక్ ఆంక్షలు మరింత కఠినతరం కానున్నాయి. కొత్త ఏడాది నుంచి గీత దాటితే చాలు వాహనదారుల జేబుకు చిల్లులు పడబోతున్నాయి. స్మార్ట్ సిటీ కింద నగరపాలక సంస్థ 2కోట్లతో 28 చోట్ల అత్యాధునిక కెమెరాలతో
మధ్యమానేరు ముంపు గ్రామాల్లో కొత్త దరఖాస్తుల సేకరణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వచ్చిన అర్జీలను ఏమి చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వకుండానే.. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరిట ముద్రించిన ఫారాల
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తారనే ప్రచారంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓటరు జాబితా తప్పుల తడకగా మారిందని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ ఆరోపించారు. ఎన్నికల అధ
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన (జీజీహెచ్)లో వైద్య పరీక్షలు క్రమంగా నిలిచి పోతున్నాయి. ముఖ్యంగా వైద్యులు, సిబ్బంది లేక సేవలు కొరవడుతున్నాయి. దవాఖాన నిర్వహణకు కనీస నిధులు లేక పోవడంతో సమస్యలు వెంటాడుతున
సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల పోరాటం ఉధృతమవుతున్నది. ఇప్పటికే చేపట్టిన దీక్షలు గురువారం మూడోరోజుకు చేరుకున్నాయి. ఉద్యోగులంతా సమ్మె చేస్తుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేవలు నిలిచి పోయాయి.
భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని, శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ మేధావుల ఫోరం జిల్ల�
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బుధవారం భూకంప కలకలం రేగింది. ఉదయం 7.27 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు బెంబేలెత్తారు. ఇండ్లల్లో సామగ్రి కింద పడి శబ్దాలు రావడంతో ఏం జరిగిందో తెలియక �
పెద్దపల్లిలో సీఎం రేవంత్ సభ ప్రయాణికులకు పాట్లు తెచ్చిపెట్టింది. ఆర్టీసీ మెజార్టీ బస్సులను సభకు పంపించడంతో పలు రూట్లలో ఒక్క బస్సూ నడువక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని �