కాంగ్రెస్, బీజేపీలు మోసకారి పార్టీలని, ఒక్క అవకాశం అంటూ వచ్చే ఆ పార్టీలను నమ్మి ఓటేస్తే దివ్యాంగుల పెన్షన్లు కూడా ఎత్తుకు పోతారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) విమర్శించారు. గత ప్రభుత్వాలు దివ్యాంగు
Minister Gangula | తెలంగాణ ప్రజలు కేసీఆర్నే మరోసారి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్తో కలిస
టూరిజం హబ్గా కరీంనగర్ మారుతున్నదని, రానున్న రోజుల్లో ప్రపంచం మొత్తం జిల్లా వైపు చూడనున్నదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తీగల వంతెన సమీపంలో ‘వీకెండ్ మస్తీ’ కార్యక్రమాన్ని మేయర్ వై సునీల్ ర�
ఉమ్మడి పాలనలో చెత్తాచెదారంతో నిండిపోయిన కరీం‘నగరం’, స్వరాష్ట్రంలో ఆరోగ్య నగరంగా భాసిల్లుతోందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మెరుగైన పారిశుధ్యమే ధ్యేయంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా తెచ�
ఉమ్మడి పాలనలో బతుకు భారమై వలసబాట పట్టిన చేనేత కార్మికులు.. స్వరాష్ట్రంలో సొంతూర్లకు వాపస్ వస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. నాడు వృత్తిని వదిలినవారే
సుద్దాల గ్రామంలో గురువారం ఒక్కసారిగా అలజడి రేగింది. గ్రామంలో ఇద్దరి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు పంచాయతీ కార్యదర్శి పెందోట జగదీశ్వర్ 30వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఇదివరకే 10వేలు అడ్వాన్స్గా �
సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతో కరీంనగర్ అద్భుత జిల్లాగా మారబోతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్�
కరీంనగర్ జిల్లాలో గత నెలలో కురిసిన వర్షాలతో పాతాళానికెళ్తున్న గంగమ్మ తిరుగు పయనమైంది. ఈసారి ఆలస్యంగానైనా విస్తారంగా వానలు పడడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్ల�
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లా�
ఉమ్మడి రాష్ట్రం నుంచి సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా సేవలు అందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి లభించింది. ఇక ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పటికే సీఎం
కరీంనగర్ (Karimnagar) పట్టణంలో ఎన్ఐఏ (NIA) అధికారులు సోదాలు కలకలం సృష్టించాయి. హుస్సేనీపురలో ఉంటుంటున్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) చెందిన ఓ కీలక నేత ఇంట్లో గురువారం ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వ�