అధికారులకు ముడుపుల పేరుతో మిల్లర్స్ యాజమాన్యాల నుంచి అసోసియేషన్లు వసూలు చేస్తున్న డబ్బుల్లో భారీగా గోల్మాల్ జరుగుతుందా? సంబంధిత అధికారులకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రూ.లక్షల్లో లెక్కలు చూపుతున్నాయా?
ప్రజారోగ్యానికి భరోసానిచ్చే ప్రాథమిక వైద్యశాలలు చిత్తవుతున్నాయి. నిధులు రాక నీరసించిపోతున్నాయి. ‘ప్రభుత్వ వైద్యాన్ని పరుగులు పెట్టిస్తాం.. ప్రతి వ్యక్తికి వైద్యాన్ని అందుబాటులోకి తెస్తాం’ అంటూ గొప్ప
Minister Ponnam | త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి టీజీ ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) పేర్కొన్నారు.
కరీంనగర్ రైస్మిల్ అసోసియేషన్లో కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధ వాతావారణం నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే రా రైస్ మిల్లర్లు నూతన సంఘంగా ఏర్పడినట్టు మిల్లర్లలో చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉంటే ఈ నెల 26న మిల్లర్స్
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుడుంబా తయారీ ఒక కుటీర పరిశ్రమగా ఉండేది. గుట్టలు, అటవీ ప్రాంతాలు, వ్యవసాయ బావులు, ఇతర రహస్య ప్రాంతాల్లో గుట్టుగా గుడుంబా తయారు చేసి వి�
నిరుద్యోగ యు వతకు నైపుణ్య శిక్షణ అందించే స్కిల్ సెంటర్ కరీంనగర్లో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం బీసీ సంక్షేమ శ�
బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. రాష్ట్ర సచివాలయం, అమర జ్యోతి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Maneru Dam | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కరీంనగర్ లోని(Karimnagar) లోయర్ మానేర్ డ్యామ్(Maneru Dam) జలకళ సంతరించుకున్నది. వర్షాల కారణంగా ప్రాజెక్టుకు విపరీతమైన ఇన్ఫ్లోలు వస్తున్నందున ఎల్ఎమ్డీ నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంస�
కానిస్టేబుల్ తరహా దుస్తులు ధరించిన ఓ వ్యక్తి రోడ్డుపై విధులు నిర్వర్తిస్తున్నట్టు నటించాడు. అటుగా బైక్పై వచ్చిన ఓ యువకుడిని ఆపి ఎస్సైని దించొస్తానని బైక్తో సహా ఉడాయించాడు.
కరీంనగర్-మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పాత ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అతిత్వరలో జరగనున్నాయి. అందుకోసం తాజాగా ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ
Kazipet | సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే సెంటింగ్ యార్డులో శనివారం ఓ యువకుడు రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతుండగా విద్యుత్ హై టెన్షన్ వైర్లు తగిలి షాక్తో తీవ్ర �
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పిల్లల వైద్య నిపుణుడు రాజేశ్పై గురువారం జరిగిన దాడిని ఐఎంఏ కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పొలాస రామ్కిరణ్, వెంకట్రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రైవేటు దవాఖానలు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)ని కొల్లగొట్టాయా? నకిలీ బిల్లులు సృష్టించి ఆసలు రోగికే తెలియకుండా సొమ్ము చేసుకున్నాయా? ఇందుకోసం అడ్డదారులు తొక్కాయ