గుండె జబ్బులకు మెరుగైన వైద్యం అందించడంలో ఉత్తర తెలంగాణలోనే పేరొందిన కరీంనగర్లోని అపోలో రీచ్ హాస్పిటల్ మరో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఒకేసారి గుండె, మెదడు శస్త్రచికిత్స చేసి ర
రాష్ట్రంలో మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లా హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో స్పోర్ట్స్ స్కూళ్లు ఉన్నాయి. 2023-24 విద్యాసంవత్సరానికి నాలుగు, ఐదో తరగతిలో ప్రవేశాలకు ఎంపిక తేదీలను అధికా
గ్రూప్-4 ఎగ్జామ్కు ఉమ్మడి జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 1,07,894 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, 320 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కేంద్రాల వద�
కరీంనగర్లోని భగత్నగర్ క్రిస్టల్ ప్లాజా అపార్టుమెంట్లో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. శుక్రవారం ఉదయం ఆమె బంధువులు వచ్చి తాళం పగులగొట్టి చూసే సరికి మృతి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందిం�
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ను విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశా రు. కరీంనగరంలోని శ్వ
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే చెత్తను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసేందుకు మున్సిపల్శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పట్టణ స్థానిక సంస్థలను తొమ్మిది క్లస్టర్�
Karimnagar | పాము పేరు చెబితేనే చాలామంది భయపడిపోతారు. అలాంటిది పాము ఎదురుగా కనిపిస్తే ఇంకేమైనా ఉందా? ఆమడదూరం పారిపోతారు! అది ఒక ప్రాణేనని.. దానికి నొప్పి, బాధ ఉంటాయని చాలావరకు ఆలోచించరు కదా! కానీ కరీంనగర్కు చెంది�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు అల్పపీడనం విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్ల
ఆషాఢం అరుదెంచి గ్రీష్మ తాపం చల్లారే వేళలో.. పచ్చదనం పరుచుకున్న నెలవులో.. పండరినాథుడు కొలువుదీరిన కోవెలలో.. ఓ అమృత నాదం పల్లవిస్తుంది. అది భక్తి యుక్తం.. ముక్తి ప్రధానం! ఒక గొంతు నుంచి రమ్యమైన రామనామం. మరో గళం �
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్టు ప్రకటించింది.
Minister KTR | రూ.224కోట్లతో నిర్మించిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం ప్రారంభించారు.
అధునాతన రోడ్లు, నలువైపులా అద్భుతమైన సెంట్రల్ లైటింగ్ తదితర హంగులతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న కరీంనగర్ సిగలో మరో మణిహారం చేరుతున్నది. మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన
కరీంనగరానికి పర్యాటక శోభ తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జి బుధవారం ప్రారంభం కానున్నది. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 224 కోట్లు వెచ్చించి అత్యాధుని�
Karimnagar | శంకరపట్నం/ హుజూరాబాద్ రూరల్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామ శివారులో వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్ర�