కరీంనగర్లోని ప్రభుత్వ దవాఖానలో ఓ మహిళ సాధారణ ప్రసవంలో 4 కిలోల బరువు ఉన్న మగ శిశువుకు జన్మనిచ్చింది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మ లాపూర్ గ్రామానికి చెందిన కోరేపు మౌనిక పురిటి నొప్పులతో ఆదివారం ర�
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి (MLC Kaushik Reddy) పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం కరీంనగర్ (Karimnagar) జిల్లా మానకొండూరు (Manakondur) మండలం శంషాబాద్ సమీపంలో కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు బైక్ను తప్పించబోయి చెట్టును �
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు పూర్తి సొంత నిధులతో కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. ఇటీవలే నేషనల్ మెడికల్ కమిషన్ బృందం వచ్చి కాలేజీని పరిశీలించింది.
B Vinod Kumar | తెలంగాణ ప్రజలు రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఇన్నేండ్లలో వారు చేసింది శూన్యమని, అభివృద్ధి, విద్యకు సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టునూ సాధించలేకపోయారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య
“కరీంనగర్ జిల్లాలో పలు రంగుల్లో లభ్యమయ్యే గ్రానైట్కు అంతర్జాతీయంగానూ గుర్తింపు ఉన్నది. సమాజంలో పరిశ్రమలతో ప్రగతి సాధ్యమవుతుంది. పరిశ్రమల్లో వ్యర్థాల నిల్వ ప్రాంతాల్లో అసోసియేషన్ మొక్కల పెంపకం చేప
తెలంగాణ దశాబ్ది కాలంలోనే అన్ని రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించిదని నగర మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. రేకుర్తిలో రూ.10 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డ�
Minister Gangula | రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి పాటుపడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.
కరీంనగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడి దివ్య క్షేత్రానికి తొలి అడుగు పడింది. నగరంలోని పద్మనగర్లో పదెకరాల్లో టీటీడీ నిర్మిస్తున్న ఆ ఏడుకొండలవాడి ఆలయ నిర్మాణానికి వైభవంగా అంకురార్పణ జరిగింది
TTD | తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం మే 31వ తేదీ భూమి పూజ జరుగనుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Minister Gangula | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఈ పదేండ్లలో కరీంనగర్ జిల్లా సాధించిన ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో వేడుకలన