ప్రమాదవశాత్తు షార్ట్సర్క్యూట్తో ఇల్లు దగ్ధం కాగా, ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి సజీవదహనమైన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లిలో చోటుచేసుకున్నది. ఈదుటగట్టెపల్లి గ్రామానికి చెంద�
నిరుడితో పోలిస్తే ఈ సారి వానకాలంలో సాగు విస్తీర్ణం తగ్గింది. కరీంనగర్ జిల్లాలో 8 వేల ఎకరాలకుపైగా తేడా వచ్చింది. గత 2023 వానకాలం సీజన్ మొదట్లోనే వర్షాలు అనుకూలించడం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు
Mad dog attack | రీంనగర్(Karimnagar )జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తూ ఆరుగురిపై దాడి(Mad dog attack) చేసింది. అందులో తీవ్రంగా గాయపడిన మూడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగ�
భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత వాతావరణం అందించడానికి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చామని, దశలవారీగా డీజిల్ బస్సులు తొలగిస్తామని, పత్రి పల్లెకూ బస్సులు నడిపిస్తామని బీసీ సంక్షేమ, రవాణాశాఖ �
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మ ల్లాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. చదువుతున్నది ప్రభుత్వ పా ఠశాల అయినా ప్రతిభ కొదువలేదని చేతల్లో చూపించారు.
ఉపాధి లేక.. అప్పుల పాలై చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ మండలం చామనపల్లికి చెందిన గుండేటి గణేశ్ (38) సాంచాలు నడు�
పంద్రాగస్టు వేడుకలు ఉమ్మడి జిల్లాలో కనుల పండువలా జరిగాయి. గురువారం ఊరూవాడా పతాకావిష్కరణ చేయడంతో ఎటుచూసినా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ముఖ్యంగా జిల్లాకేంద్రాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. ఆయాచోట్ల
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ సర్కారు దవాఖానకు సుస్తీ చేసింది. ఓవైపు రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతుండగా, మెరుగైన వైద్యం అందని ద్రాక్షే అవుతున్నది. డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలుతుండడం, అదే స్థాయిలో
నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడైనా బార్లు ప్రతి రోజూ ఉదయం 10 గంటల తర్వాతే తెరవాల్సి ఉంటుంది. వైన్స్లైతే రాత్రి 10:30 గంటల వరకు, బార్లు రాత్రి 11:30 వరకు మూసివేయాల్సి ఉంటుంది. కొద్దిపాటి గ్రేస్ పీరియడ్తో సకాల�
దళితబంధు రెండో విడుత నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కి పెడుతున్నది. దళితుల ఖాతాను ఫ్రీజ్ చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నది. కేసీఆర్ సర్కారు చేసిన ఆర్థిక సహాయాన్ని విడిపించుకోకుండా ఆంక్షలు విధించగ�
అల్పపీడన ప్రభావంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం నుంచి తెరిపి లేకుండా పడుతుండగా వాగులు, వంకలు పొంగుతున్నాయి.
కోతులు దుంకితే వైర్లు తెగిపడుతయా? నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే! గంగాధర జ్యోతిబాఫూలే బాలుర పాఠశాలలో అలాగే తెగిపడ్డాయట! విద్యుత్తు శాఖ ఏడీ సత్యనారాయణ చెప్పిన మాట ఇది!