కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మ ల్లాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. చదువుతున్నది ప్రభుత్వ పా ఠశాల అయినా ప్రతిభ కొదువలేదని చేతల్లో చూపించారు.
ఉపాధి లేక.. అప్పుల పాలై చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ మండలం చామనపల్లికి చెందిన గుండేటి గణేశ్ (38) సాంచాలు నడు�
పంద్రాగస్టు వేడుకలు ఉమ్మడి జిల్లాలో కనుల పండువలా జరిగాయి. గురువారం ఊరూవాడా పతాకావిష్కరణ చేయడంతో ఎటుచూసినా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ముఖ్యంగా జిల్లాకేంద్రాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. ఆయాచోట్ల
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ సర్కారు దవాఖానకు సుస్తీ చేసింది. ఓవైపు రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతుండగా, మెరుగైన వైద్యం అందని ద్రాక్షే అవుతున్నది. డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలుతుండడం, అదే స్థాయిలో
నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడైనా బార్లు ప్రతి రోజూ ఉదయం 10 గంటల తర్వాతే తెరవాల్సి ఉంటుంది. వైన్స్లైతే రాత్రి 10:30 గంటల వరకు, బార్లు రాత్రి 11:30 వరకు మూసివేయాల్సి ఉంటుంది. కొద్దిపాటి గ్రేస్ పీరియడ్తో సకాల�
దళితబంధు రెండో విడుత నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కి పెడుతున్నది. దళితుల ఖాతాను ఫ్రీజ్ చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నది. కేసీఆర్ సర్కారు చేసిన ఆర్థిక సహాయాన్ని విడిపించుకోకుండా ఆంక్షలు విధించగ�
అల్పపీడన ప్రభావంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం నుంచి తెరిపి లేకుండా పడుతుండగా వాగులు, వంకలు పొంగుతున్నాయి.
కోతులు దుంకితే వైర్లు తెగిపడుతయా? నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే! గంగాధర జ్యోతిబాఫూలే బాలుర పాఠశాలలో అలాగే తెగిపడ్డాయట! విద్యుత్తు శాఖ ఏడీ సత్యనారాయణ చెప్పిన మాట ఇది!
కూరగాయల ధరలు సెగలు కక్కుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటా వానకాలం సీజన్ ప్రారంభంలో కూరగాయల ధరలు సహజంగానే పెరుగుతుంటాయి. కానీ, ఈసారి వినియోగదారులు భరించలేని విధంగా ఆకాశాన
టీపీసీసీ అధ్యక్ష పదవిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి ఆసక్తి చూపుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చించుకుంటున్నారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగిస్తే, మంత్రి పదవిని సైతం వదులుక
‘కరీంనగర్ జిల్లాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, నగరపాలక సంస్థకు సంబంధించి ఎలాంటి అధికారం లేని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్పొరేషన్పై సమీక్షించడం విడ్డూరం. అసలు జిల్లా ఇన్చార్జి మంత్రి ఎవరు? ఉత్తమ్కు�