అధికారంలోకి రాగానే వడ్లు క్వింటాల్కు 500 బోనన్ చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్, తీరా ఆ హామీని నెరవేర్చకుండా రెండు సీజన్లకు ఎగనామం పెట్టింది. పైగా మాట మార్చి ‘సన్న వడ్లకే బోనస్' అంటూ వ�
Siddipet-NTPC Accident | సిద్ధిపేట జిల్లాలో గజ్వేల్ రింగ్రోడ్డు పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిద్దరూ ఎన్టీపీసీ పట్టణం మూడో డివిజన్ న్యూ పోరాటపల్లి వాసి కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి మెరుగు లిం�
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై ఇటీవల మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ ఎంప్లాయీస్ జేఏసీ మండిపడింది. ఐఏఎస్లను, అధికారులను, ఉద్యోగులను ఎవరైనా పరుష పదజాలంతో మాట్లాడినా, అవమాన పరిచి�
బుడిబుడి నడకలతో ఆ ఇంట సందడి చేసిన బాలుడు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో మంచానికే పరిమతమయ్యాడు. వెంటిలేటర్పై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పటి వరకు చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి న ఆ తల
పండుగ పూట మండలంలోని మన్నెంపల్లిలో గల ఎస్సీ కాలనీకి సంతోషం లేకుండా పోయింది. ఆదివారం తెల్లవారుజామున డీ 4 కెనాల్కు మళ్లీ గండిపడడంతో జలదిగ్బంధంలో చిక్కుకున్నది. గతంలోనే మూడుసార్లు గండిపడినా అధికారులు తూత�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జాతీయ ఖోఖో క్రీడాకారుడు, దక్షిణ మధ్య రైల్వే కోచ్ ఇస్లావత్ నరేశ్ భారత మహిళల ఖోఖో జట్టుకు కోచ్గా ఎంపికయ్యాడు. సోమవారం (జనవరి 13) నుంచి ఢిల్లీలో జరుగబోయే మొదటి ఖోఖో ప్రపంచ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆ పార్టీ నేతలపై నిర్బంధం కొనసాగింది. గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్ల పర్వం నడి
రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమన్నది. మూడు రోజులుగా చేపడుతున్న ఆందోళనల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, �
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకులంలో ఫుడ్పాయిజన్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి భోజనం చేసిన విద్యార్థినుల్లో 31 మంది అర్ధరాత్రి నుంచి అస్వస్థతకు గురయ్యారు.
కరెంటోళ్ల పుణ్యమా.. అని రైతులు నాటేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం యాసంగి నాట్లు ఊపందుకున్న తరుణంలో పొలం దున్నేందుకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. కరీంనగర్ మండలం మొగ్దుంపూర్కు చెందిన పూరెల�
నాలా మార్పిడి కోసం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల నాయబ్ తహసీల్దార్ ఇండ్రాల మల్లేశం శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని కో రారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన లు చేపట్టారు. పలుచోట్ల మహాత�
పోగొట్టుకున్న తన ఏటీఎం కార్డు బ్లాక్ చేయించుకునేందుకు బ్యాంక్ టోల్ ఫ్రీ నంబర్కు బదులు మరో నంబర్కు కాల్ చేసి, సైబర్ నేరస్తులకు చిక్కి రూ.9.8 లక్షలు పోగొట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఆలస�