పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాణీనికేతన్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని విద్యాసంస్థల డైరెక్టర్ రేణుక పేర్కొన్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రణీత్ కుమార్, శ్రేష్ట 571 �
Tahsildars Transfers | కరీంనగర్ జిల్లాలో తహసీల్దార్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు.
BRS | తిమ్మాపూర్, ఏప్రిల్27: మండలంలోని అన్ని గ్రామాల నుండి బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు ఎల్కతుర్తి బాట పట్టారు. ఆదివారం ఉదయం నుండే సభకు వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారని విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్రెడ్డి పేర్కొన్నారు.
పరిహారం ఇవ్వకుండా బావిని పూడ్చవద్దన్నందుకు డీబీఎల్ కంపెనీకి చెందిన సిబ్బంది రైతును వ్యవసాయ బావిలోకి తోసివేసిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లిలో జరిగింది.
రాష్ట్రంలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన కురవడంతో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల�
ధాన్యం కొనుగోళ్లలో మళ్లీ అలసత్వమే కనిపిస్తున్నది. ఓవైపు కోతలు ముమ్మరం అవుతున్నా.. కొనడంలో మాత్రం జాప్యమే జరుగుతున్నది. ఎమ్మెల్యేలు, మంత్రుల, ఇతర ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కేంద్రాలను ప్రారంభిస్తున్న�
పంటల సాగుకు ఎస్సారెస్పీ నీటిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేశవపట్నం, కరీంపేట్ గ్రామాల రైతులు రోడ్డెక్కారు. నెలాఖరు వరకు నీళ్లు ఇవ్వకపోతే దాదాపు 300 ఎకరాల్లో పంటలు ఎండిపోతాయని ఆందోళన వ్యక�
Karimnagar Corporation | కేవలం ఒక కిందిస్థాయి ఉద్యోగి ఒత్తిళ్ల కారణంగా ఉన్నతాధికారులే భయపడి వెళ్లిపోవడంపై కరీంనగర్ నగరపాలక సంస్థలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్ కుమార్ ఇవాళ
వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ, ఫిజీషియన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని కశ్మీర్గడ్డ ఐఎంఏహాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు.
‘డీఎస్సీ పరీక్షలో ఎక్కువ మార్కులొచ్చాయి. మెరిట్ ఉన్న ది. కానీ, టీచర్ ఉద్యోగం దక్కలేదు. చేయిదాకా వచ్చిన ఉద్యోగం చేజారింది. ఆ అభ్యర్థి తిరగని ఆఫీసులేదు. ఎక్కని మెట్టులేదు. ఈ ప్రయత్నంలో ఉద్యోగమైతే దక్కలేదు
బీఆర్ఎస్ రజతోత్సవాలు అంబరాన్నంటేలా, చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే మహా సభను విజయవంతం చేసేందుకు సమష్టిగ
అప్పు చేసి పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం ప్రకారం.. సిరిసేడు గ్రామానికి వం