ఏసీబీ వలకు మంగళవారం మరో ముగ్గురు అధికారులు చిక్కారు. ఆయా జిల్లాల ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్శాఖలో కొన్నేండ్లుగా ఓ వ్యక్తి తన కారును అద్దెకు తిప్పు�
ఉపాధి కోసం బహ్రెయిన్ దేశం వెళ్లిన పలువురు ఇంధనం దుర్వినియోగం కేసులో అరెస్టయ్యారు. అం దులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన బొమ్మిడి సుద�
కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంపులో నీటిపారుదలశాఖ డివిజన్- 8లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న నూనె శ్రీధర్పై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అదాయానికి మించిన అక్రమాస్తుల కేసు �
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు కేవలం కేసీఆర్ను విమర్శించడం తప్ప మరొకటి తెల్వదని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఘాటుగా విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్పై ఇష్టం వచ
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షతో జిల్లా ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదని బీఅర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 175, 197,198 సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేన్లను రద్దు చేయడానికి అధికారులు సమాయత్తమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యా�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుండపోత పోసింది. సాయంత్రం మూడు గంటల సమయంలో ప్రారంభమైన వాన సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా పడింది.
ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ ఆగంరావు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా క్రికెట్ అసోసియే�
కాలం కలిసి రాక.. అప్పులు తీర్చే మార్గం లేక కరీంనగర్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం రాయికల్కు చెందిన రావుల తిరుపతిరెడ్డి (38) తనకున్న రెండ�
తన కూతురికి వివాహం చేసి అత్తవారింటికి పంపాలనుకున్న ఆ వధువు కుటుంబసభ్యుల ఆశలు.. వరుడు మరొక అమ్మాయిని వివాహం చేసుకోవడంతో అడియాసలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం..
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య వీరమరణం పొందిన అమరులకు సకలజనం వందనం చేస్తున్నది. రెండ్రోజుల క్రితం యురిలో అక్రమంగా చొరబడ్డ ముష్కరులను ఎదుర్కొనే క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన యువ సై
పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయాలని మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఘటన తర్వాత కేంద్రం దేశ భద్రతకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా �
అకాల వర్షం.. రైతన్నకు అపార నష్టాన్ని తెచ్చింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన కడగండ్లే మిగిల్చింది. కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో గాలివాన బీభత్సం సృష్�
కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక, నిరంకుశ విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్నది. శతాబ్ధ కాలంలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబ