పెద్ద చెరువులో సరిపడా నీళ్లులేక చేపలు చనిపోతున్నాయని కరీంనగర్ జిల్లా వీణవంకలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కార్యదర్శి రాయిశెట్టి కుమారస్వామి, డైరెక్టర్లు చుక్కల రవీందర్, రాయిశెట్టి రవి, రాము, ఓదె�
కరెంట్ కోతలను నిరసిస్తూ నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని విద్యుత్తు సబ్స్టేషన్ ఎదుట శనివారం కుభీర్, ధార్కుభీర్, రాజురా గ్రామాల రైతు�
కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన గజ్వేల్ తహసీల్దార్ కమటం శ్రవణ్కుమార్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని వచ్చిన ఫిర్యాదు మేరకు నగరంల�
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ సమీపంలోని బోర్నపల్లి శివారులో గల మహాత్మా జ్యోతిబాఫూలే (వీణవంక) గురుకుల పాఠశాలలో శుక్రవారం పదోతరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మున్సిపల్ కార్మికులు భగ్గుమన్నారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో జి�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలు మండలాల్లో సోమవారం అర్ధరాత్రి వీచిన ఈదురు గాలులకు వందలాది ఎకరాల్లో మక్క నేలవాలింది. కంకిదశకు వచ్చిన పంట కింద పడడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ముఖ్యంగా జగిత్య�
రిటైర్డ్ ఉద్యోగులపై సర్కారు కత్తిగట్టిందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా గోస పెడుతున్నదని తెలంగాణ ఆల్పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనా
ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించిన బీఆర్ఎస్, సీపీఐ కూటమి అభ్యర్థుల శిబిరంపై పోలీసులతో కలిసి దాడి చేసేందుకు కాంగ్రెస్ గూండాలు ప్లాన్ చేశారు.
వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టీస్ టెస్టుల్లో పలువురు ఫెయిలవడం ఆయా బడుల హెచ్ఎంలకు తలనొప్పిగా మారిం ది.
అందుబాటులో యూరియా బస్తాలు ఉన్నా మొబైల్ యాప్లో బుక్ కావడం లేదని, ఈ దిక్కుమాలిన అప్లికేషన్ తమకొద్దంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో రైతులు మంగళవారం ఫర్టిలైజర్ దుకాణం ఎదుట నిరసన తెలిపారు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ మినీ బస్సు శుక్రవారం అదుపుతప్పి జమ్మికుంటలోని ఆర్వోబీ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మందికి గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
పొలం పనులు చేస్తుండగా గుండెపోటు రావడంతో ఓ రై తు కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట్లో విషాదం నిం పింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి