ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుండపోత పోసింది. సాయంత్రం మూడు గంటల సమయంలో ప్రారంభమైన వాన సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా పడింది.
ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ ఆగంరావు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా క్రికెట్ అసోసియే�
కాలం కలిసి రాక.. అప్పులు తీర్చే మార్గం లేక కరీంనగర్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం రాయికల్కు చెందిన రావుల తిరుపతిరెడ్డి (38) తనకున్న రెండ�
తన కూతురికి వివాహం చేసి అత్తవారింటికి పంపాలనుకున్న ఆ వధువు కుటుంబసభ్యుల ఆశలు.. వరుడు మరొక అమ్మాయిని వివాహం చేసుకోవడంతో అడియాసలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం..
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య వీరమరణం పొందిన అమరులకు సకలజనం వందనం చేస్తున్నది. రెండ్రోజుల క్రితం యురిలో అక్రమంగా చొరబడ్డ ముష్కరులను ఎదుర్కొనే క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన యువ సై
పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయాలని మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఘటన తర్వాత కేంద్రం దేశ భద్రతకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా �
అకాల వర్షం.. రైతన్నకు అపార నష్టాన్ని తెచ్చింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన కడగండ్లే మిగిల్చింది. కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో గాలివాన బీభత్సం సృష్�
కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక, నిరంకుశ విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్నది. శతాబ్ధ కాలంలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబ
పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాణీనికేతన్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని విద్యాసంస్థల డైరెక్టర్ రేణుక పేర్కొన్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రణీత్ కుమార్, శ్రేష్ట 571 �
Tahsildars Transfers | కరీంనగర్ జిల్లాలో తహసీల్దార్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు.
BRS | తిమ్మాపూర్, ఏప్రిల్27: మండలంలోని అన్ని గ్రామాల నుండి బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు ఎల్కతుర్తి బాట పట్టారు. ఆదివారం ఉదయం నుండే సభకు వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారని విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్రెడ్డి పేర్కొన్నారు.
పరిహారం ఇవ్వకుండా బావిని పూడ్చవద్దన్నందుకు డీబీఎల్ కంపెనీకి చెందిన సిబ్బంది రైతును వ్యవసాయ బావిలోకి తోసివేసిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లిలో జరిగింది.
రాష్ట్రంలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన కురవడంతో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల�