కరీంనగర్ జిల్లాలో నకిలీ మందుల మూలాలు బయట పడ్డాయి. హైదరాబాద్లోని ఒక ఫార్మా కంపెనీకి చెందిన ఆథరైడ్జ్ మెడిసిన్ మరో కంపెనీ నుంచి రావడాన్ని గుర్తించిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు శనివారం కరీంనగర్లోన�
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నదనే విమర్శలున్నాయి. మహిళలు కోటీశ్వరులవడం దేవు�
మున్ముందు ఎరువులకు ఇబ్బంది రానున్నదా..? సకాలంలో కేటాయింపులు లేకుంటే కొరత తీవ్రం కానున్నదా..? అంటే అధికారుల అంచనాల ప్రకారం అవుననే తెలుస్తున్నది. ముఖ్యంగా సాగులో అత్యధికంగా వినియోగించే యూరియాకు వచ్చే నెలల�
ఇందిరమ్మ ఇండ్ల పేరిట కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. ఇందిరమ్మ ఇంటికి అవసరమైన ఇసుకను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుండగా.. ఇదే సమయంలో దందా జోరుగా నడుస్తున్నది. అయితే
కలుషిత ఆహారంతిని ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో జరిగింది. పట్టణ శివారులోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నా�
రైతు భరోసాకు మరోసారి చాలా మంది రైతులు దూరమయ్యే పరిస్థితి వస్తున్నది. వివరాలు ఇవ్వలేదని సాకు చూపి 20 వేలకు పైగా మందికి రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపే ప్రయత్నం కనిపిస్తున్నది.
2025-26 ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగులకు అందజేయనున్న వివిధ రకాల ఉపకరణాల కోసం ఈ నెల 27 వరకు దరఖాస్తులు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా సంక్షేమాధికారి ఎం సరస
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హస్తం పార్టీ అధినాయకుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది. బయట పడకుండానే.. ఆదిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు.. నాయకులకు, సాధారణ కార్యకర్తలకు శాపంగా మారుతున్నాయన్న విమర్శలు ఆ పార్టీ
ఏసీబీ వలకు మంగళవారం మరో ముగ్గురు అధికారులు చిక్కారు. ఆయా జిల్లాల ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్శాఖలో కొన్నేండ్లుగా ఓ వ్యక్తి తన కారును అద్దెకు తిప్పు�
ఉపాధి కోసం బహ్రెయిన్ దేశం వెళ్లిన పలువురు ఇంధనం దుర్వినియోగం కేసులో అరెస్టయ్యారు. అం దులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన బొమ్మిడి సుద�
కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంపులో నీటిపారుదలశాఖ డివిజన్- 8లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న నూనె శ్రీధర్పై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అదాయానికి మించిన అక్రమాస్తుల కేసు �
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు కేవలం కేసీఆర్ను విమర్శించడం తప్ప మరొకటి తెల్వదని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఘాటుగా విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్పై ఇష్టం వచ
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షతో జిల్లా ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదని బీఅర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 175, 197,198 సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేన్లను రద్దు చేయడానికి అధికారులు సమాయత్తమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యా�