కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నా, కొనుగోళ్లు 58 శాతానికి మించలేదు. ఈ వానకాలం సీజన్లో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని అంచనా వేసినా.. ఇప్పటి వరకు కొన్నది 2.31 మెట్రిక్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్లో ముద్దలుగా, మాడిపోయిన అన్నం వడ్డించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు రోజూ ఇలాంటి అన్నం పెడుతున్నారని.. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులకు ఎన్నిసార్లు
మంచానికి పరిమితమైన వృద్ధురాలిని ఆమె కాల్చిన బీడే దహించి వేసింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస్నగర్లో బొడ్డు పోచమ్మ (90),ఎల్లవ్వ అనే అత్తా కోడళ్లు ఉంటున్నారు. ఆదివారం కోడలు పనికి వెళ్లగా,
ధాన్యం కొనుగోళ్లలో అధికారుల అంచనాలు మారుతున్నాయి. ఒక్క కరీంనగర్ జిల్లాలో దొడ్డు, సన్న రకం కలుపుకొని మొదట్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా వేసిన అధికారులు, ఇప్పుడు 2.50
పీయూ వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ శ్రీనివాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇన్చా ర్జి వీసీగా కొనసాగుతున్న సీనియర్ ఐఏఎస్ అ ధికారి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అహ్మద్నదీంను హైదరాబాద్ల�
తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం గార్డెన్లో ఈనెల 20న నిర్వహించనున్న మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ ‘అలయ్బలయ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకి�
విదేశాల్లో ఉద్యోగాల కోసం ఈ నెల 17న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి తిరుపతిరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్(టామ
చిన్నపాటి ఉద్యో గం సాధించాలంటేనే గగనమయ్యే ఈ రోజుల్లో.. కేవలం పది నెలల కాలంలో ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు ఓ యువకుడు. ఎలాంటి కోచింగ్లు తీసుకోకుండా.. ఆరు కొలువులు కొల్లగొట్టి ఆదర్శం �
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ సర్వే సోమవారంతో ముగియనున్నది. ప్రతి పథకానికి ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ఒక మ�
ప్రమాదవశాత్తు షార్ట్సర్క్యూట్తో ఇల్లు దగ్ధం కాగా, ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి సజీవదహనమైన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లిలో చోటుచేసుకున్నది. ఈదుటగట్టెపల్లి గ్రామానికి చెంద�
నిరుడితో పోలిస్తే ఈ సారి వానకాలంలో సాగు విస్తీర్ణం తగ్గింది. కరీంనగర్ జిల్లాలో 8 వేల ఎకరాలకుపైగా తేడా వచ్చింది. గత 2023 వానకాలం సీజన్ మొదట్లోనే వర్షాలు అనుకూలించడం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు
Mad dog attack | రీంనగర్(Karimnagar )జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తూ ఆరుగురిపై దాడి(Mad dog attack) చేసింది. అందులో తీవ్రంగా గాయపడిన మూడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగ�
భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత వాతావరణం అందించడానికి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చామని, దశలవారీగా డీజిల్ బస్సులు తొలగిస్తామని, పత్రి పల్లెకూ బస్సులు నడిపిస్తామని బీసీ సంక్షేమ, రవాణాశాఖ �