రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమన్నది. మూడు రోజులుగా చేపడుతున్న ఆందోళనల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, �
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకులంలో ఫుడ్పాయిజన్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి భోజనం చేసిన విద్యార్థినుల్లో 31 మంది అర్ధరాత్రి నుంచి అస్వస్థతకు గురయ్యారు.
కరెంటోళ్ల పుణ్యమా.. అని రైతులు నాటేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం యాసంగి నాట్లు ఊపందుకున్న తరుణంలో పొలం దున్నేందుకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. కరీంనగర్ మండలం మొగ్దుంపూర్కు చెందిన పూరెల�
నాలా మార్పిడి కోసం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల నాయబ్ తహసీల్దార్ ఇండ్రాల మల్లేశం శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని కో రారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన లు చేపట్టారు. పలుచోట్ల మహాత�
పోగొట్టుకున్న తన ఏటీఎం కార్డు బ్లాక్ చేయించుకునేందుకు బ్యాంక్ టోల్ ఫ్రీ నంబర్కు బదులు మరో నంబర్కు కాల్ చేసి, సైబర్ నేరస్తులకు చిక్కి రూ.9.8 లక్షలు పోగొట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఆలస�
కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నా, కొనుగోళ్లు 58 శాతానికి మించలేదు. ఈ వానకాలం సీజన్లో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని అంచనా వేసినా.. ఇప్పటి వరకు కొన్నది 2.31 మెట్రిక్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్లో ముద్దలుగా, మాడిపోయిన అన్నం వడ్డించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు రోజూ ఇలాంటి అన్నం పెడుతున్నారని.. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులకు ఎన్నిసార్లు
మంచానికి పరిమితమైన వృద్ధురాలిని ఆమె కాల్చిన బీడే దహించి వేసింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస్నగర్లో బొడ్డు పోచమ్మ (90),ఎల్లవ్వ అనే అత్తా కోడళ్లు ఉంటున్నారు. ఆదివారం కోడలు పనికి వెళ్లగా,
ధాన్యం కొనుగోళ్లలో అధికారుల అంచనాలు మారుతున్నాయి. ఒక్క కరీంనగర్ జిల్లాలో దొడ్డు, సన్న రకం కలుపుకొని మొదట్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా వేసిన అధికారులు, ఇప్పుడు 2.50
పీయూ వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ శ్రీనివాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇన్చా ర్జి వీసీగా కొనసాగుతున్న సీనియర్ ఐఏఎస్ అ ధికారి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అహ్మద్నదీంను హైదరాబాద్ల�
తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం గార్డెన్లో ఈనెల 20న నిర్వహించనున్న మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ ‘అలయ్బలయ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకి�
విదేశాల్లో ఉద్యోగాల కోసం ఈ నెల 17న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి తిరుపతిరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్(టామ
చిన్నపాటి ఉద్యో గం సాధించాలంటేనే గగనమయ్యే ఈ రోజుల్లో.. కేవలం పది నెలల కాలంలో ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు ఓ యువకుడు. ఎలాంటి కోచింగ్లు తీసుకోకుండా.. ఆరు కొలువులు కొల్లగొట్టి ఆదర్శం �
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ సర్వే సోమవారంతో ముగియనున్నది. ప్రతి పథకానికి ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ఒక మ�