నేతన్నల ఆకలిచావులు మళ్లీ మొదలయ్యాయి. కాంగ్రెస్ సర్కారు ప్రోత్సాహం లేక, ఉపాధి కరువై, బతుకుభారమై ఇటీవలే పలువురు కార్మికులు బలవన్మరణం చెందగా.. తాజాగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో రైలు పట్టాలపై పడుకొని మర
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురువారం మోస్తారు వాన పడ్డది. పలుచోట్ల ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో దంచికొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కట్టు కాలువ సమీపంలో విద్యుత్ స్తంభం పై పిడుగు ప
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. ఊరూరా ప్రత్యేకాధికారులు మువ్వన్నెల పతాకాలను ఆవిష్కరించారు. కరీంనగర్ సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. శుక్రవారం దంచికొట్టాడు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో గరిష్ఠంగా అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నే
పేద పిల్లల చదువుకు సర్కారు ప్రోత్సాహం కరువవుతున్నది. ఉపకారం వేతనం అందకుండా పోతున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే పైసా బాకీ లేకుండా చెల్లిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. ఈ విద్యాసంవత్సరం మ�
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్కు చెందిన కారంపూడి శంకర్ (57) కరీంనగర్-2 డిపోలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం కరీంనగర్ నుంచి (టీఎస్ 020 బీ 0611) బస్సులో కాల్వశ్రీరాంపూర్కు వెళ�
లోక్సభ సమరం ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా సాగింది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలతోపాటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియ�
కరీంనగర్ మరోసారి కదనభేరి మోగించింది. గులాబీ దళపతి కేసీఆర్కు మొదటి నుంచి అండగా నిలిచిన ఉద్యమ గడ్డ మరోసారి కదం తొక్కింది. అశేష జనం తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు �
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గులాబీ జెండాలను ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. కరీంనగర్ శివారులో
ఏ బైక్ దొంగలైనా ఏం చేస్తరు? ఏ బైక్ కనిపించినా ఎత్తుకెళ్తరు! కానీ, ఈ ఇద్దరు దొంగలది మాత్రం సెపరేట్ రూట్! కేవలం ఒకే కంపెనీకి చెందిన వాహనాలను మాత్రమే దొంగిలించడం వీళ్ల స్పెషల్! జల్సాలకు అలవాటుపడి.. ఈజీగా �
హరితహారంలో భాగంగా నాటిన మొక్కల నిర్వహణ కరువైంది. పట్టించుకునే వారు లేక ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. కురిక్యాల గ్రామ పంచాయతీ పరిధిలో జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు దెబ్బతిన్న�
భానుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు.. ఉదయం తొమ్మిది దాటితేనే భగ్గుమంటున్నాడు.. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 44 డ�
గతంలో ఎంపీగా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా న్యాయవాదుల సంక్షేమం, జ్యుడీషియరీ అభివృద్ధి కోసం కేసీఆర్ సహకారంతో ఎంతో కృషి చేశానని, వీటిని మేధావి వర్గమైన న్యాయవాదులు అర్థం చేసుకొని రాజకీయాలకు అతీతం�
‘కాంగ్రెస్వన్నీ ఉద్దెర మాటలు. మోసపూరిత హామీలు. ఆ పార్టీతో అయ్యేది లేదు. పోయేది లేదు. ప్రజలను మభ్యపెట్టి అబద్ధాల పునాదులపై గద్దెనెక్కింది. హామీలు అమలు చేయకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతరు’ అని కరీంనగర్ �
సింగరేణి కార్మికుడి బిడ్డగా.. ఒకప్పటి కార్మికుడిగా తనను ఆదరించి అవకాశం ఇవ్వాలని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధ�