బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గులాబీ జెండాలను ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. కరీంనగర్ శివారులో
ఏ బైక్ దొంగలైనా ఏం చేస్తరు? ఏ బైక్ కనిపించినా ఎత్తుకెళ్తరు! కానీ, ఈ ఇద్దరు దొంగలది మాత్రం సెపరేట్ రూట్! కేవలం ఒకే కంపెనీకి చెందిన వాహనాలను మాత్రమే దొంగిలించడం వీళ్ల స్పెషల్! జల్సాలకు అలవాటుపడి.. ఈజీగా �
హరితహారంలో భాగంగా నాటిన మొక్కల నిర్వహణ కరువైంది. పట్టించుకునే వారు లేక ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. కురిక్యాల గ్రామ పంచాయతీ పరిధిలో జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు దెబ్బతిన్న�
భానుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు.. ఉదయం తొమ్మిది దాటితేనే భగ్గుమంటున్నాడు.. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 44 డ�
గతంలో ఎంపీగా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా న్యాయవాదుల సంక్షేమం, జ్యుడీషియరీ అభివృద్ధి కోసం కేసీఆర్ సహకారంతో ఎంతో కృషి చేశానని, వీటిని మేధావి వర్గమైన న్యాయవాదులు అర్థం చేసుకొని రాజకీయాలకు అతీతం�
‘కాంగ్రెస్వన్నీ ఉద్దెర మాటలు. మోసపూరిత హామీలు. ఆ పార్టీతో అయ్యేది లేదు. పోయేది లేదు. ప్రజలను మభ్యపెట్టి అబద్ధాల పునాదులపై గద్దెనెక్కింది. హామీలు అమలు చేయకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతరు’ అని కరీంనగర్ �
సింగరేణి కార్మికుడి బిడ్డగా.. ఒకప్పటి కార్మికుడిగా తనను ఆదరించి అవకాశం ఇవ్వాలని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధ�
కరీంనగర్ కలెక్టరేట్ ఎంట్రెన్స్ వాహన పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. ప్రధాన ద్వారం ఎదుట నో పార్కింగ్ బోర్డులు, బ్యానర్లు ఉన్నా వాహనదారులు ఇష్టారాజ్యంగా వెహికిల్స్ పార్క్ చేస్తుండగా, లోపలికి వె�
తెలంగాణను సస్యశ్యామలం చేయాలని, దశాబ్దాల కరువును దూరం చేయాలని కాళేశ్వరం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు సజీవ జలధారలు సృష్టించామని, కానీ, కాంగ్రెస్ సర్కారు అసమర్థత పాలనలో అవి ఎడారులుగా మారాయని బ�
ఈ నెల 17న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు శనివారం ముగిశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 219 సెంటర్లు ఏర్పాటు చేయగా, మొత్తం 38,097 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
భానుడు మండుతున్నాడు. ఉదయం తొమ్మిది దాటితేనే భగ్గుమంటున్నాడు.. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీల దాకా
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆస్తి పన్నుల వసూలులో జోరు పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ పటిష్ట కార్యాచరణ చేపట్టగా, ఇప్పటి వరకు 80 శాతం మేరకు పన్నుల వసూలు పూర్తయింది.
సాగునీటి కోసం తండ్లాట మొదలైంది. మొన్నటిదాకా పసిడిపంటలతో కళకళలాడిన కరీంనగర్ రూరల్ మండలం ఇప్పుడు కరువుఛాయలతో దర్శనమిస్తున్నది. ప్రధానంగా మొగ్దుంపూర్లో పరిస్థితి దారుణంగా ఉన్నది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 27న బుధవారం 15కు పైగా సంస్థలతో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల�