కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఇవ్వడంలో మిల్లర్ల మాయాజాలం బయటపడుతున్నది. ప్రభుత్వం ఇచ్చిన వడ్లకే ఎసరు పెట్టి కొందరు కోట్లు దండుకుంటున్నట్లు వెలుగులోకి వస్తున్నది.
ప్రజా పాలన నిరంతర ప్రక్రియ అని, ఇక నుంచి నాలుగు నెలలకోసారి నిర్వహిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా పాలన పరిశీలకురాలు దేవసేన పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెర కాలనీ గ్రామంలో శుక్రవారం నిర్�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితం రానే వచ్చింది. ఆదివారం ఉదయం నుంచే నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ మొదలు కాగా, మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కరి భవితవ్యం తేలింది. పూర్వ కరీంనగర్ జిల్లాలో కాం�
రీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి పలువురు కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇందులో కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తొలి ప్రయత్నంలోనే విజయం సాధించగా,
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య కాట న్ మిల్లు వ్యాపార భాగస్వాములపై ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) శాఖ అధికారుల దాడులు బుధవారం రెండో రోజూ కొనసాగాయి.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభలకు రానున్నారు. ఈ నెల 13 నుంచి రెండో విడుత ప్రచారానికి శ్రీకారం చుడుతున్న ఆయన, 17వ తేదీ నుంచి ఏడు చోట్ల సభల్లో పాల్గొననున్�
Karimnagar | కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో విజిలెన్స్, సివిల్ సైప్లె అధికారులు సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించారు. ఇందులో అక్రమంగా నిల్వ ఉంచిన 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం(illeg
జిల్లా కేంద్రంలో మూడో రోజు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా, ముద్దపప్పు బతుకమ్మగా అమ్మవారిని పూజించి, బతుకమ్మ ఆడిపాడారు. జిల్లా ఎల్లాపు సంఘం భవనం చింతకుంటలో బతుకమ్మ వేడుకలు కరీంనగర్ జ
జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శనివారం ఎంగిలిపూల బతుకమ్మను పేర్చిన మహిళలు, ప్రధాన కూడళ్లు, ఆలయాల ఆవరణలో ఆడిపాడారు.
కులవృత్తులు చేసుకునే వెనుకబడిన తరగతులకు చెందిన వారికి రూ.లక్ష సాయం చేసేందుకు అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు జిల్లాకు ఇటీవలే రూ.12కోట్లు మంజూరయ్యాయి.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలందరూ సంతోషం గా ఉన్నరు. గంప గుత్తగా బీఆర్ఎస్కు ఓటేసేందుకు రెడీ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ ఖాయం’ అని ఎమ్మెల్యే �
ఉమ్మడి జిల్లాలోని జలవనరులన్నీ కళకళలాడుతున్నాయి.. కాళేశ్వర జలాలకు తోడు భారీ వర్షాలతో చెరువులు, కుంటలన్నీ నిండుకుండల్లా మారాయి.. మెజార్టీ చోట్ల మత్తళ్లు దుంకుతూ జల సవ్వళ్లు చేస్తున్నాయి.
కరీంనగర్ కలెక్టర్గా సీసీఎల్ఏలో సెక్రెటరీగా పని చేస్తున్న బీ గోపి నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఆర్వీ కర్ణన్ నల్లగొండ జిల్లాకు బదిలీ అయ్యారు. 2019 జూలైలో కరీంనగర్కు వచ్చిన ఆయన, హుజూరాబాద్ ఉప ఎన్
కన్న తల్లిని బయటకు గెంటేసిన ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్నగర్లో శనివారం చోటుచేసుకున్నది. రోడ్డునపడ్డ ఆ వృద్ధురాలు న్యాయం కోసం వేడుకుంటున్నది.