జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శనివారం ఎంగిలిపూల బతుకమ్మను పేర్చిన మహిళలు, ప్రధాన కూడళ్లు, ఆలయాల ఆవరణలో ఆడిపాడారు.
కులవృత్తులు చేసుకునే వెనుకబడిన తరగతులకు చెందిన వారికి రూ.లక్ష సాయం చేసేందుకు అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు జిల్లాకు ఇటీవలే రూ.12కోట్లు మంజూరయ్యాయి.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలందరూ సంతోషం గా ఉన్నరు. గంప గుత్తగా బీఆర్ఎస్కు ఓటేసేందుకు రెడీ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ ఖాయం’ అని ఎమ్మెల్యే �
ఉమ్మడి జిల్లాలోని జలవనరులన్నీ కళకళలాడుతున్నాయి.. కాళేశ్వర జలాలకు తోడు భారీ వర్షాలతో చెరువులు, కుంటలన్నీ నిండుకుండల్లా మారాయి.. మెజార్టీ చోట్ల మత్తళ్లు దుంకుతూ జల సవ్వళ్లు చేస్తున్నాయి.
కరీంనగర్ కలెక్టర్గా సీసీఎల్ఏలో సెక్రెటరీగా పని చేస్తున్న బీ గోపి నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఆర్వీ కర్ణన్ నల్లగొండ జిల్లాకు బదిలీ అయ్యారు. 2019 జూలైలో కరీంనగర్కు వచ్చిన ఆయన, హుజూరాబాద్ ఉప ఎన్
కన్న తల్లిని బయటకు గెంటేసిన ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్నగర్లో శనివారం చోటుచేసుకున్నది. రోడ్డునపడ్డ ఆ వృద్ధురాలు న్యాయం కోసం వేడుకుంటున్నది.
ఒకప్పుడు చిన్న జ్వరం వచ్చినా ఎక్కడో మండల కేంద్రాల్లోని పీహెచ్సీలకో, పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకో వెళ్లాల్సి వచ్చేది. దీంతో దూర భారంతోపాటు అధిక ఖర్చు, సమయం వృథా అయ్యేది. స్వరాష్ట్రంలో రాష్
మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో జరిగే ప్రతి పనిలోనూ ప్రజలను భాగస్వాములను చేసినప్పుడే.. మంచి ఫలితాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ దిశగా కార్పొరేటర్లు
యువత ఉజ్వల భవితకు గ్రంథాలయాలు దోహదం చేస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం లైబ్రరీల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. బుధవ�
Minister Gangula | రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానాలు ప్రారంభించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) తెలిపారు .
ఓ యువకుడు అనాథను పెండ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచా డు. కరీంనగర్ జిల్లా మెతుకుపల్లికి చెందిన కర్నకంటి రమ్య తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో హనుమకొండలోని ప్రభుత్వ బాలికా సదనంలో పెరిగి అక్కడే చదువు�
ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జయకేతనం ఎగరేసింది. ఈ సందర్భంగా అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట�
రెండో విడుత గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. వచ్చే సెప్టెంబర్లోగా ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నది. ఎప్పుడు ప్రారంభించాలనేది త్వరలో నిర్ణయించబోతున్నది. మొదటి విడుతలో 11,23
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతుల కోసం వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కో�