ఒకప్పుడు చిన్న జ్వరం వచ్చినా ఎక్కడో మండల కేంద్రాల్లోని పీహెచ్సీలకో, పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకో వెళ్లాల్సి వచ్చేది. దీంతో దూర భారంతోపాటు అధిక ఖర్చు, సమయం వృథా అయ్యేది. స్వరాష్ట్రంలో రాష్
మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో జరిగే ప్రతి పనిలోనూ ప్రజలను భాగస్వాములను చేసినప్పుడే.. మంచి ఫలితాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ దిశగా కార్పొరేటర్లు
యువత ఉజ్వల భవితకు గ్రంథాలయాలు దోహదం చేస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం లైబ్రరీల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. బుధవ�
Minister Gangula | రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానాలు ప్రారంభించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) తెలిపారు .
ఓ యువకుడు అనాథను పెండ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచా డు. కరీంనగర్ జిల్లా మెతుకుపల్లికి చెందిన కర్నకంటి రమ్య తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో హనుమకొండలోని ప్రభుత్వ బాలికా సదనంలో పెరిగి అక్కడే చదువు�
ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జయకేతనం ఎగరేసింది. ఈ సందర్భంగా అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట�
రెండో విడుత గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. వచ్చే సెప్టెంబర్లోగా ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నది. ఎప్పుడు ప్రారంభించాలనేది త్వరలో నిర్ణయించబోతున్నది. మొదటి విడుతలో 11,23
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతుల కోసం వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కో�
అన్నదాతను అకాల పీడ వెంటాడుతున్నది. బంగారు పంటలు చేతికొస్తున్న తరుణంలో దుఃఖాన్ని మిగులుస్తున్నది. ఎండకాలం పూట వానకాలన్ని తలపించేలా కొడుతున్న వానలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ఇప్పటికే పడిన వర్
Minister Gangula | రాష్ట్రంలోని పలు జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగు కమలాకర్( Minister Gangula) వెల్లడించారు.
వడగండ్ల వాన మళ్లీ భయపెట్టింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. వరితోపాటు ఇతర పంటలు దెబ్బతినగా, మెజార్టీ గ్రామా
Minister Gangula | ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) ఆదేశాల మేరకు యాసంగి ధాన్యం సేకరణ చురుగ్గా కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్( Minister Gangula ) తెలిపారు.
బావుల్లో ఈతలు.. చెరువుల్లో చేపల వేట.. నోరూరించే తాటి ముంజలు.. చెరువు గట్ల వద్ద చెంగు చెంగున ఎగిరే మూగ జీవాలు.. ఎండాకాలం వచ్చిందంటే ఇలాంటి అనేక చిత్రాలు మనకు నిత్యం దర్శనమిస్తుంటాయి. పల్లెల్లో క్షణకాలం కనిపి�
Minister Gangula | రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula)కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ వేదిక కూలిన(Stage Collapse ) ఘటనలో మంత్రి స్వల్పంగా గాయపడ్డారు.
Quality Education | స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్య(Quality Education)ను అందిస్తున్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం(Planning board) ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెల్లడించారు.