స్నేహితుడితో కలిసి బైక్పై శుభ కార్యానికి వెళ్తున్న వ్యక్తి మృత్యు ఒడికి చేరాడు. రైండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమా దంలో ఒకరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఈ దు�
రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాలను జిల్లాగా చేసి అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు మంజూరు చేసిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు.
‘పేదల వైద్యులు వైరాగ్యం రాజలింగం, రీటా బహదుర్ షా దంపతులు. కన్న ఊరిపై మమకారంతో కొదురుపాకలో కంటి దవాఖాన ప్రారంభించి ఏడాదిలోనే 600 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయడం అభినందనీయం.
స్మార్ట్ కరీంనగర్ను వైద్యానికి కేంద్ర బిందువుగా, ఓ మోడల్గా మార్చేందుకు డాక్టర్లు నిర్విరామంగా కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.
కట్టుకున్న భార్యను పొలంలోనే హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. మూడేండ్ల క్రితం కొడుకును హతమార్చిన దుర్మార్గుడు భార్య పొలంలో నాటు వేస్తుండగా కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చాడు. ఆదివారం జగిత్యాల జిల్లా పెగడపల్
స్వరాష్ట్రంలో మహిళల రక్షణకు రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. గృహహింస, ఆకతాయిల చిల్లరచేష్టలు, పనిచేసే చోట వేధింపుల నుంచి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రం వచ్చిన కొద్దిరోజులకే
డ్రమ్ సీడర్ విధానంలో వరి సాగుతో రైతులకు అధిక లాభం ఉంటుందని కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారి వీ శ్రీధర్ పేర్కొన్నారు. అధికారులు ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ నాలుగేండ్లలో చేసిందేమీ లేదని, బలాదూర్ తిరుగుతూ అక్కరకు రాని వ్యక్తిగా మారిపోయాడని బీఆర్ఎస్ నాయకుడు, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్ విమర్శించారు.
కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సొంత ఇలాకాలో ఘోర పరాభవం ఎదురైంది. ప్రజాసంగ్రామ యాత్ర దారిపొడవు నా ప్రశ్నల వర్షం గుప్పిస్తూ గుర్తుతెలియని వ్యక్తు లు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.