స్వరాష్ట్రంలో మహిళల రక్షణకు రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. గృహహింస, ఆకతాయిల చిల్లరచేష్టలు, పనిచేసే చోట వేధింపుల నుంచి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రం వచ్చిన కొద్దిరోజులకే
డ్రమ్ సీడర్ విధానంలో వరి సాగుతో రైతులకు అధిక లాభం ఉంటుందని కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారి వీ శ్రీధర్ పేర్కొన్నారు. అధికారులు ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ నాలుగేండ్లలో చేసిందేమీ లేదని, బలాదూర్ తిరుగుతూ అక్కరకు రాని వ్యక్తిగా మారిపోయాడని బీఆర్ఎస్ నాయకుడు, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్ విమర్శించారు.
కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సొంత ఇలాకాలో ఘోర పరాభవం ఎదురైంది. ప్రజాసంగ్రామ యాత్ర దారిపొడవు నా ప్రశ్నల వర్షం గుప్పిస్తూ గుర్తుతెలియని వ్యక్తు లు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.
బీఆర్ఎస్ పార్టీని స్థాపించి సీఎం కేసీఆర్ దేశ చరిత్రలో సువర్ణాధ్యాయానికి నాంది పలికారని పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య పేర్కొన్నారు.