జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో బుధవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు కరీంనగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఓటు హకు కోసం ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మండలంలో కొత్తగా ఓటు హకు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నార�
ప్రేమించి మోసం చేసి, మరో యువతిని వివాహం చేసుకున్నాడని ప్రియుడి ఇంటిముందు మూడు రోజులుగా ప్రియురాలు చేస్తున్న నిరసన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రజల సౌకర్యం కోసమే ప్రభుత్వం గ్రామాల వారీగా కొత్తగా రేషన్షాపులను ఏర్పాటు చేసిందని జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో జగిత్యాల బాట పట్టాయి.
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం చేపట్టిన రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో సీపీఐ నగర కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజల ముంగిటకి పాలనను తీసుకువచ్చి, వారిని అందులో భాగస్వామ్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం సంపూర్ణంగా విజయవంతమైంది.
కరోనా నేపథ్యంలో 2020 ఫిబ్రవరి 19న మూతబడడ రాజన్న ఆలయ పుష్కరిణి దాదాపు 34 నెలల తర్వాత ప్రారంభమైంది. ఆలయ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి పులకించిపోయారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ధర్మగుండంలో ఆలయ స్థానాచార్యుల
మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచిన దవాఖానలు.. స్వరాష్ట్రంలో పుట్టింటిని మరిపించే రీతిలో తల్లీబ�
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రాని కి చెందిన మామిండ్ల రవి అనారోగ్యంతో గత సెప్టెంబర్లో చనిపోగా, ఆయన భార్య రమాదేవికి ప్రభుత్వం మంజ�
కంటి చూపు సమస్యతో బాధపడుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15, 2018న కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామ ని టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. గర్జనపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సర్పంచ్ గొర్రె కరుణతో కలిసి ఆదివారం ఆయన భూమ�