దళితబంధు పథకం ద్వారా సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని కేశవపట్నం, గొల్లపల్లి, కొత్తగ
రాష్ట్రంలోని భూగర్భ గనుల్లో అన్ని చోట్ల దాదాపు బొగ్గు నిల్వలు పూర్తయి, వాటిలో అనుకూలంగా ఉన్న వాటిని ఓపెన్కాస్టుగా మార్చేదిశగా సింగరేణి అడుగులు వేస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితిలో మరో 20 ఏండ్ల వరకే మనుగ
దివ్యాంగులు ఆత్మన్యూనత భావనను పక్కన పెట్టి మనోధైర్యంతో ముందుకెళ్లాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. పట్టుదలతో సాగి తాము ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలని సూచించారు.
దివ్యాంగుల అభ్యున్నతికి టీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేస్తున్నదని కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వ
దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్లాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృ�
ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా బల్దియా పాలకవర్గం పని చేస్తున్నదని మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని 38, 55, 57వ డివిజన్లలో శనివారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగులకు చేయూతనందిస్తున్నదని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో శనివారం నిర్వహించిన దివ్యాంగుల దినోత�
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన 93 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.33 లక్షల 40వే�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప
విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేసి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు.
పోలీస్ అభ్యర్థులూ.. మీరు రెడీనా! ఖాకీ యూనిఫాం వేసుకోవాలన్న కలను సాకారం చేసుకునే సమయం దగ్గర పడుతున్నది! ఈ నెల 8వ తేదీ నుంచే ఈవెంట్ల ప్రక్రియ మొదలు కాబోతున్నది.
అనంతరం మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి మాట్లాడుతూ విద్యారంగ, ఉపాధ్యాయ సంక్షే మం కోసం 75 సంవత్సరాలుగా ఎస్టీయూ సేవలందించడం గొప్ప విషయమని అభినందించా రు. మన ఊరు మన బస్తి కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంత ప్ర