దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్లాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృ�
ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా బల్దియా పాలకవర్గం పని చేస్తున్నదని మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని 38, 55, 57వ డివిజన్లలో శనివారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగులకు చేయూతనందిస్తున్నదని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో శనివారం నిర్వహించిన దివ్యాంగుల దినోత�
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన 93 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.33 లక్షల 40వే�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప
విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేసి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు.
పోలీస్ అభ్యర్థులూ.. మీరు రెడీనా! ఖాకీ యూనిఫాం వేసుకోవాలన్న కలను సాకారం చేసుకునే సమయం దగ్గర పడుతున్నది! ఈ నెల 8వ తేదీ నుంచే ఈవెంట్ల ప్రక్రియ మొదలు కాబోతున్నది.
అనంతరం మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి మాట్లాడుతూ విద్యారంగ, ఉపాధ్యాయ సంక్షే మం కోసం 75 సంవత్సరాలుగా ఎస్టీయూ సేవలందించడం గొప్ప విషయమని అభినందించా రు. మన ఊరు మన బస్తి కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంత ప్ర
దేశ ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ పేరును ప్రస్తావించడంతో సిరిసిల్ల నేతన్నల ఖ్యాతి దేశవ్యాప్తమైంది.
నిరుపేదల భూమి కోసం, భుక్తి కోసం తుపాకీ పట్టిన యోధుడు, పేదల మనిషి చెన్నమనేని రాజేశ్వర్రావు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కొనియాడారు.
జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం �
నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని మేయర్ యాదగిరి సునీల్ రావు కోరారు. నగరంలోని 50, 60వ డివిజన్ల పరిధిలో గల మంకమ్మతోటలో ఆదివారం ఆయన పర్యటించారు.
ప్రతి గ్రామంలో 100 శాతం మౌలిక వసతులు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు.
సేవాభావం అభినందనీయమనివేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు కొనాయడారు. పట్టణంలోని 21వ వార్డులో గల కేదారేశ్వర స్వామి ఆలయంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, ప్రారంభించారు.