గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన చేపూరి సంతోష్ చారి వినూత్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానం చాటుకున్నాడు. వృత్తి రీత్యా వడ్రంగి అయిన ఆయన, టేకు కర్రపై సీఎం ప్రతిమను తీర్చిదిద్దాడు.
దూరంగా ఉన్నామనే సాకుతో కడసారి చూపునకు కూడా రాని పుత్రులున్న ఈ రోజుల్లో.. తనకు ఏమీ కానీ అనాథ వృద్ధ శవాలకు అన్నీ తానై అంతిమ సంసారాలు నిర్వహిస్తున్నాడు కరీంనగర్కు చెందిన సీపెల్లి వీరమాధవ్.
కిషన్రావుపేటకు చెందిన ఇంజపురి పోసవ్వ-దుర్గయ్యకు ముగ్గురు సంతానం. అందులో రెండో కొడుకు అంజీ. వారికున్న ఎకరంలో వ్యవసాయం చేసుకుంటూ, ఇతర కూలీ పనులు చేసుకుంటూ ముగ్గురిని కూడా కొంత వరకు చదివించాడు దుర్గయ్య.
ప్రతి ఇంటా మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకొని, దాన్ని వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. టాయిలెట్ డే సందర్భంగా మండలంలోని గాగిరెడ్డిపల్లె పరిధి బోల్లోనిపల్లెలో శనివారం
మండలంలోని మంగళపల్లిలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్వచ్ఛతా రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెల్మ నాగిరెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మిం
పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనపై దృష్టిపెట్టాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.
‘తెలంగాణ పోరాటంలో మహిళలను జాగృతం చేసిన ఎమ్మెల్సీ కవితపై హద్దుమీరి మాట్లాడితే బుద్ధి చెప్తం. మన సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఆడబిడ్డపై ఎంపీ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస�
చొప్పదండి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని బూరుగుపల్లిలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించారు.
మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికతీయడంతో పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలోని రాజసముద్రం చెరువు న
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల్లో సమూల మార్పులు వచ్చాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యదర్శి వాకాటి కరుణ పేర్కొన్నారు.
నాటి సమైక్య పాలనలో నేతన్నల పరిస్థితి దయనీయంగా ఉండేదని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వారి జీవితాల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నార