టీఆర్ఎస్తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని, కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ నివాస ఆవరణలో శుక్రవారం మండలంలోని 13 గ్రామాల టీఆర్ఎస్ �
సమాజంలో మహిళలపై అకృత్యాలు, నేరాలు జరుగకుండా అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీలపై హింస�
రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్పై విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు పేర్కొన్నార
సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు శుక్రవారం జమ్మికుంట మండలంలోని �
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? ఆ పార్టీ నేతలు చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు.
మన కరీంనగర్లో నేడు ప్రాపర్టీ షో ప్రారంభం కాబోతున్నది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ సంయుక్తంగా రెవెన్యూ గార్డెన్స్లో రెండు రోజుల పాటు కొనసాగనున్నది.
జిల్లాల పునర్విభజనకు ముందు పూర్వ కరీంనగర్లో పరిస్థితి దారుణంగా ఉండేది. కొన్ని మండలాల నుంచి జిల్లాకేంద్రానికి చేరుకోవాలంటే వందకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఆటలపోటీలు ఉల్లాసంగా సాగాయి. దివ్యాంగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. సాధారణ క్రీడాకారులకు ఏ మాత్రం తీసిపోని విధంగా సాగాయి.
గ్రంథాలయాలు దే వాలయాలతో సమానమని మంత్రి గంగుల క మలాకర్ అభివర్ణించారు. కరీంనగర్ జిల్లా గ్రం థాలయంలో సోమవారం సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల �
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర సర్కారు కృషిచేస్తున్నదని ఎమ్మె ల్సీ తానిపర్తి భానుప్రసాద్రావు స్పష్టం చేశారు. తన స్వగ్రామమైన లోకపేట గ్రామంలో 4 లక్షల ఎమ్మెల్సీ సీడీపీ నిధులతో నిర్మించిన మినరల్ వ
అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన వారికి సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేస్తూ ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
చౌరస్తాల అభివృద్ధి, కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ పనుల పూర్తితో ఏడాదిలోగా కరీంనగర్ తెలంగాణలోనే సుందర నగరంగా మారుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని సర్పంచ్ ఆకుల శంకరయ్య పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లాపూర్లో సోమవారం సహకార సంఘం ఆధ్వర్యంలో జెండా పం�