కట్టుకున్న భార్యను పొలంలోనే హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. మూడేండ్ల క్రితం కొడుకును హతమార్చిన దుర్మార్గుడు భార్య పొలంలో నాటు వేస్తుండగా కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చాడు. ఆదివారం జగిత్యాల జిల్లా పెగడపల్
స్వరాష్ట్రంలో మహిళల రక్షణకు రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. గృహహింస, ఆకతాయిల చిల్లరచేష్టలు, పనిచేసే చోట వేధింపుల నుంచి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రం వచ్చిన కొద్దిరోజులకే
డ్రమ్ సీడర్ విధానంలో వరి సాగుతో రైతులకు అధిక లాభం ఉంటుందని కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారి వీ శ్రీధర్ పేర్కొన్నారు. అధికారులు ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ నాలుగేండ్లలో చేసిందేమీ లేదని, బలాదూర్ తిరుగుతూ అక్కరకు రాని వ్యక్తిగా మారిపోయాడని బీఆర్ఎస్ నాయకుడు, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్ విమర్శించారు.
కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సొంత ఇలాకాలో ఘోర పరాభవం ఎదురైంది. ప్రజాసంగ్రామ యాత్ర దారిపొడవు నా ప్రశ్నల వర్షం గుప్పిస్తూ గుర్తుతెలియని వ్యక్తు లు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.