భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 26, 27న హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఓటరు నమోదు ప్రతేక కార్యక్రమానికి ప్రజల నుంచి చక్కని స్పందన లభించిందని హుజూరాబాద్ ఆర్డీవో బీ హరిసింగ్ ఆదివారం తెల
కరోనా మహమ్మారితో 2020 ఫిబ్రవరి 19న మూసివేసిన రాజన్న ఆలయ ధర్మగుండం డిసెంబర్ 4 న భక్తుల పుణ్యస్నానాలతో పులకరించబోతున్నది. వివిధ ప్రాంతాలనుంచి రాజన్న దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడు పవిత్ర ధర్మగుండంలో స్నానమ�
సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఐడీటీఆర్ తెలంగాణకు మణిహారం లాంటిది అని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొ న్నా రు. ఈ మేరకు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మం
బీజేపీ అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రతి కార్యకర్త ఒక సోషల్ మీడియా వారియర్గా మారాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, టీఎస్ రెడ్కో చైర్మన్ వ�
కార్యకర్తలంద రూ సైనికుల్లా పని చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సూచించా రు. మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో శుక్రవారం టీ(బీ)ఆర్ఎస్ మండల స్థాయి పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్�
నగర శివారులోని హౌసింగ్బోర్డుకాలనీ సమీపం నుంచి సదాశివపల్లికి మానేరు వాగుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆద
ఫాం 6, 7పై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. బూత్ స్థాయి అధికారుల విధులు, ఓటరు జాబితాలు రూపొందించడంపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వా�
టీఆర్ఎస్తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని, కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ నివాస ఆవరణలో శుక్రవారం మండలంలోని 13 గ్రామాల టీఆర్ఎస్ �
సమాజంలో మహిళలపై అకృత్యాలు, నేరాలు జరుగకుండా అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీలపై హింస�
రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్పై విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు పేర్కొన్నార
సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు శుక్రవారం జమ్మికుంట మండలంలోని �
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? ఆ పార్టీ నేతలు చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు.
మన కరీంనగర్లో నేడు ప్రాపర్టీ షో ప్రారంభం కాబోతున్నది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ సంయుక్తంగా రెవెన్యూ గార్డెన్స్లో రెండు రోజుల పాటు కొనసాగనున్నది.
జిల్లాల పునర్విభజనకు ముందు పూర్వ కరీంనగర్లో పరిస్థితి దారుణంగా ఉండేది. కొన్ని మండలాల నుంచి జిల్లాకేంద్రానికి చేరుకోవాలంటే వందకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది.