మహాత్మాజ్యోతిరావుఫూలే గురుకులాల్లో సకల సౌకర్యాలతో కార్పొరేట్కు దీటుగా బోధన అందిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
వినాయక నిమజ్జనోత్సవాన్ని ఈ నెల 9న సజావుగా.. శాంతియుతంగా పూర్తి చేయాలని అధికారులకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్
నాడు మురికి కూపం.. నేడు ప్రగతి పథం కరీంనగర్లోనే మోడల్కాలనీగా ఏర్పాటు అందంగా ముస్తాబైన ‘స్మార్ట్’ రోడ్లు కరీంనగర్లోనే మోడల్కాలనీగా ఏర్పాటు అందంగా ముస్తాబైన‘స్మార్ట్’ రోడ్లు అండర్గ్రౌండ్ డ్�
శారీరక సమస్యలకు దివ్యౌషధం చిన్న వయసులోనే మోకాళ్లు, నడుము, మెడ నొప్పులు వెంటాడుతున్న వెన్ను సమస్యలు, నరాల సంబంధ వ్యాధులు పెరాలసిస్తో మంచానికే పరిమితమయ్యే పరిస్థితులు ఇలాంటి బాధితులకు ‘ఫిజికల్ ఎక్సర్
సీఎం కేసీఆర్ తెచ్చిన దళిత బంధుతో అభివృద్ధిలోకి తెస్తున్నాం గత ప్రభుత్వాలు ఏనాడైనా పట్టించుకున్నయా..? మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు హుజూరాబాద్లో దళిత బంధు టిప్పర్ల అసోసియేషన్ ఎన్నిక గౌరవాధ్య
ధర్మారం, సెప్టెంబర్ 5: మండల కేంద్రంలోని పలు వినాయక మండపాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో శ్రీరామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఈశ్వర్
సీఎం కేసీఆర్తోనే సంక్షేమం మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్తో కలిసి కార్యక్రమాలకు హాజరు కార్పొరేషన్/ కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 5 : స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆ�
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో పెరిగిన మత్స్య సంపద దిగుమతుల నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులను అభ్యున్నతిలోకి తెచ్చాం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ నంది రిజర్వాయర్,