అందుబాటులోకి బస్తీ దవాఖానలు కరీంనగర్, జగిత్యాలలో మొదలైన సేవలు రాజన్న సిరిసిల్లలో త్వరలోనే ప్రారంభం పట్టణ వాసులకు తగ్గిన దూరభారం హాస్పిటళ్లకు క్యూ రూపాయి ఖర్చు లేకుండా వైద్యం, మందులు సంతృప్తి వ్యక్తం �
అడగకముందు వరాలిచ్చే దేవుడు బీజేపీకి ఓటేస్తే పథకాలు బంద్ కావడం ఖాయం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు నూతన పెన్షన్దారులకు మంజూరు పత్రాలు పంపిణీ కోరుట్ల, సెప్టెంబర్ 3 : ఇంటింటికీ ఆసరా అవుతూ సబ్బండ
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మంథనిలో లబ్ధిదారులకు పింఛన్ మంజూరుపత్రాలు, ఐడీ కార్డుల పంపిణీ మంథని, సెప్టెంబర్ 3: ప్రభుత్వం ఆసరా పథకం కింద పింఛన్లు మంజూరు చేస్తూ అభాగ్యులకు భరోసానిస్తున్నదని
వేములవాడ టౌన్/ మల్యాల, సెప్టెంబర్ 3: వేములవాడ రాజన్నను శనివారం హైకోర్టు జడ్జి ఇ.వి.వేణుగోపాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు వారితో ప్�
కల్వకుంట్ల విద్యాసాగర్రావు లబ్ధిదారులకు నూతన పింఛన్ మంజూరు పత్రాలు అందజేత కల్యాణ లక్ష్మి చెక్కులు, సంఘ భవనాలకు నిధులు మంజూరు పత్రాల అందజేత కోరుట్ల రూరల్, సెప్టెంబర్ 1: అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని గుల్లకోటలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న చందూరి రాజిరెడ్డి ఎంపికయ్యారు. గతంలో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఎంపీపీఎస్ కురిక్యాలలో విధులు నిర�
శరవేగంగా పూర్తి కావస్తున్న క్రాప్ సర్వే ఇప్పటిక 94.04 శాతం కంప్లీట్ మరో రెండుమూడు రోజుల్లో పూర్తి పక్కాగా సర్వే చేస్తున్న వ్యవసాయ శాఖ కరీంనగర్ జిల్లాలో పంటల నమోదు ప్రక్రియ చివరి దశకు వచ్చింది. అధునాతన స�
పండుగలా కొత్త పింఛన్ల పంపిణీ మాట నిలుపుకొన్న సీఎం కేసీఆర్ 57 ఏండ్ల వయసు వారికి పింఛన్ మంజూరు పత్రాలు, కార్డులు అందించిన అమాత్యులు కొప్పుల, గంగుల నందిమేడారంలో 196 మంది, బొమ్మకల్లో 596 మందికి అందజేత లబ్ధిదార�
ఏది కావాలో మీరే ఆలోచించండి బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో మనలాంటి ఒక్క స్కీమైనా ఉన్నదా..? టీఆర్ఎస్తోనే అన్ని వర్గాల సంక్షేమం మన పథకాలు దేశానికే ఆదర్శం అన్నం పెట్టిన కేసీఆర్ను మరువద్దు మంత్రి గ
ప్రజలారా మీరే నిర్ణయించండి సంక్షేమాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర ‘ధరణి’ రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ను పాతరేద్దాం పేదలకు మేలు చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలుద్దాం కొత్తగా పది లక్షల మందికి ఆస
కోర్టుచౌరస్తా, ఆగస్టు 27: జిల్లా వ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్ కేసులు ఎకువగా ఉన్నాయని, పరిష్కారానికి పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, న్యాయమూర్తులు చొరవ చూపాలని జిల్లా జడ్జి బీ ప్రతిమ సూచించారు. జ�