జల్సాలకు అలవాటు పడి జంటగా కూడి సిరిసిల్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. రెండేళ్లుగా తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేసిన వీరు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.
తిమ్మాపూర్ రూరల్, సెప్టెంబర్ 23: బతుకమ్మ చీరల పంపిణీ పండుగలా సాగుతున్నది. గురువారం మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంపిణీకి శ్రీకారం చుట్టగా, రెండో రోజూ సందడిగా సాగింది. శుక్రవారం కరీంనగర్ జ
స్వరాష్ట్రంలోనే బతుకమ్మ పండుగకు గుర్తింపు వచ్చిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొపుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి పంచాయతీ కార్యాలయ
ఆడబిడ్డల మోముల్లో నవ్వులు చూడడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకే రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటిలోనూ వారికే ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలా
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2021లో జగిత్యాల జిల్లా జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు, రాష్ట్రంలో మొదటి స్థానం సాధించినందుకు కలెక్టర్ రవికి పలువురు ప్రముఖులు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల ఎమ్మెల
చిన్నపిల్లలు, గర్భిణులతో పాటు పాటు ప్రతి ఒక్కరూ పోషక విలువలు గల చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే వ్యాధులు దూరమవుతాయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించ�
నిలువ నీడ లేక అష్టకష్టాలు పడుతున్న నిరుపేద మహిళకు అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. గురువారం మంత్రిని కలిసి గోడు వెల్లబోసుకున్న ఆమెకు డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వడమే కాకుండా 24 గంట�
సీసీ కెమెరాలు భద్రతకు భరోసా కల్పిస్తాయని హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి తెలిపారు. కిష్టంపేటకు చెందిన గూడ రాజయ్య తన తల్లిదండ్రులు గూడ వజ్రమ్మ-పాపయ్య జ్ఞాపకార్థం అందజేసిన 16 సీసీ కెమెరాలను ఎస్ఐ శే
మెట్పల్లి పట్టణానికి మరో గురుకుల స్కూల్ మంజూరైంది. వచ్చే నెలలో జ్యోతిబాఫూలే గురుకుల విద్యాలయం ప్రారంభం కానున్నది. కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ వి
ప్రభుత్వం ఏటా అందజేస్తున్న బతుకమ్మ కానుక చరిత్రాత్మకమని ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే మహిళలకు సముచిత గౌరవం దక్కిందని చెప్పారు. వారి అభ్యున్నతికి సంక్షేమ పథకాలను అమలు చేస�
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ విభాగంలో 2021 సంవత్సరానికి గాను జగిత్యాల జిల్లా వెయ్యికి వెయ్యి మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ భారత్ మిషన్ విభాగం గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 �
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ధాన్యం కొనుగోళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని, వాటిని అడ్డుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమ�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి గురువారం సిరిసిల్లలో పర్యటించారు. ముందుగా సిరిసిల్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ‘గిఫ్ట్ ఏ స్మైల్'లో భాగంగా 6వేల మంది ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్�