మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, వివిధ పార్టీల కార్యాలయాల్లో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని మహాశక్తి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు.
ముంపు గ్రామాల ప్రజల త్యాగం వెలకట్టలేనిదని, వాటి విలువ వెలకట్టలేనిదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచ గ్రామంలో ఆదివారం 36 మంది మధ్
‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాట..మన కళాకారుల పాట పవర్ పుల్గా పేలాయి..’అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు.
వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబురాలు శనివారం వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను పట్టణంలోని కూడళ్లలో పెట్టి ఆడబిడ్డలు ఆడిపాడారు.
స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులను శనివారం దేశరాజధాని న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి కౌషల్ కిశోర్ ప్రదానం చేశారు.
రెండు కాళ్లు విరిగి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద దంపతులకు సాయం చేయాలని ట్విట్టర్లో వచ్చిన వినతికి అమాత్యుడు కేటీఆర్ రెండు నిమిషాల్లోనే స్పందించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో కళోత్సవం అదిరింది. మూడు రోజులపాటు ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించనుండగా, శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది.
దళిత జనోద్ధారకుడు సీఎం కేసీఆర్ అని వైస్ ఎంపీపీ పులికోట రమేశ్ పేర్కొన్నారు. శుక్రవారం తాడికల్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించారు.