తెలంగాణను దేశం గర్వించేరీతిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండిలో రూ.26 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను మెచ్చే ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
వర్షాభావ పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టితో శతాబ్దాల తరబడి మండలంలో సరైన పంటలు పండక రైతులు తల్లడిల్లిపోయారు. మండల ప్రజలు, రైతులు సాగు, తాగునీటి కోసం అష్టకష్టాలు పడ్డారు.
తెలంగాణలోని అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ఇందులో భాగంగా మేదరి కులస్తుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్
విమోచనం పేరిట మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న శక్తులను తరిమికొట్టేందుకు ప్రతిపౌరుడు సంసిద్ధుడు కావాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
కవులు, కళాకారులకు సన్మాన మహోత్సవం.. నృత్యకారుల నాట్య విన్యాసం.. ‘జబర్దస్త్' కళాకారుల హాస్యవల్లరి.. గాయకుల సంగీత విభావరి.. వెరసి.. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు గ్రాండ్ సక్సెస్.. ఆదివారం ఖమ్మం నగరంలో�
తెలంగాణ వీరుల త్యాగాలు వెలకట్టలేనివని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఆదివాసీ బిడ్డ కొమురం భీం, దొడ్డి కొమురయ్య, షోయబుల్లాఖాన్, చాకలి ఐలమ్మ లాంటి మహనీయులు సామాజిక చైతన్యాన్ని రగిలించిన ఆ �
తెలంగాణ పోరాట, ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తూ, ఆనాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా మతపిచ్చి మంటలు రేపాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను తిప్పికొటాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగ�
గిరిజన, ఆదివాసీ బిడ్డలు తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆత్మగౌరవ బావుటాను ఎగురవేశారు. చరిత్రలో ఎవరూ చేయని విధంగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గిరిజన, ఆదివాసీల కోసం కుమ్రంభీం ఆదివాసీ భ�
జిల్లా వ్యాప్తంగా శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రధాన చౌరస్తాల్లో జాతీయ జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు.