ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా అదనంగా 1060 బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ రీజయన్ మేనేజర్ ఖుస్రోషాఖాన్ తెలిపారు. ఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో �
జాతి వికాసంలో సాహిత్యానిది ప్రత్యేక స్థానం. సాహితీవేత్తల పాత్ర ఎనలేనిది. అందుకే సాహితీప్రియుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ కళారంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఉద్యమకాలంలో స్వతహాగా పాటలు రచించి ఉరకల్తెత్తిం
ఆడబిడ్డలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ.. తొమ్మిది రోజులపాటు సంబురంగా జరుపుకునే వేడుక.. ఈ సద్దుల పండుగకు ఐదేళ్ల నుంచి సారె పెడుతున్న రాష్ట్ర సర్కారు, ఆరోసారి అందించేందుకు అంతా సిద్ధం చేసింది.. కార్మికక్షేత్రం స
మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తున్నదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ స్పష్టం చేశారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ శివారులోని ఎస్ఆర్
నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు కల్పించడమే లక్ష్యంగా ఉచిత శిక్షణకు మంత్రి కేటీఆర్ సహకారంతో బీసీ స్టడీ సెంటర్ను ఏర్పాటు చేసుకున్నామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు స్పష్టం చేశారు. మండల �
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిరిసిల్లకు చేరుకోనున్న అమాత్యుడు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల �
పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి అధ్యక్షతన బుధవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. జూన్-ఆగస్టు 31 వరకు సంఘంలో జరిగిన జమ, ఖర్చులను ఆమోదించారు. సంఘంలో కొత్తగా సభ్యత్వం తీసు�
స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ కూడలిలో జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్య�
తన పుట్టిన రోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఈ యేడు ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ట్యాబ్స్ అందించాలని నిర్ణయించారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు జాతీయ భావం చాటేలా తెలంగాణ �