కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో కళోత్సవం అదిరింది. మూడు రోజులపాటు ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించనుండగా, శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది.
దళిత జనోద్ధారకుడు సీఎం కేసీఆర్ అని వైస్ ఎంపీపీ పులికోట రమేశ్ పేర్కొన్నారు. శుక్రవారం తాడికల్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, మంత్రి కేటీఆర్ సహకారంతో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ పవర్ లూమ్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన మంగళవారం ఉత్సాహంగా సాగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమాత్యుడు నాటి ఉద్యమకారుల పోరాటాలను స్మరించుకున్నారు. తెలంగాణ వైతాళికుల పేర్�
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని, ఆయన జీవితం పలువురికి ఆదర్శమని నేతలు కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జి�
కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అడగకముందే సంక్షేమ పథకాల రూపంలో గడగడపకూ వరాలు ఇస్తు�
జమ్మికుంట, సెప్టెంబర్ 27: ‘ఉద్యమ సారథిగా కేసీఆర్ ప్రాణాలను పణంగా బెట్టి రాష్ర్టాన్ని సాధించారు. అధికారం చేపట్టి దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు. ఆయన వ్యక్తి కాదు.. మ�
కోరుట్ల బల్దియా మరోసారి జాతీయస్థాయిలో మెరిసింది. మొన్న స్వచ్ఛ్ సర్వేక్షణ్-22 అవార్డును దక్కించున్న ఈ మున్సిపాలిటీ, తాజాగా కేంద్రం ప్రకటించిన ‘ఇండియన్ స్వచ్ఛత లీగ్ చాలెంజ్'లో పురస్కారం సాధించింది. క
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన అందరివాడు అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు కొనియాడారు. మంత్రి పదవిని గడ్డిపోచగా వదిలేసిన గొప్ప వ్యక్తి అని, మలిదశ తెలంగా�
తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు, సీఎం కేసీఆర్ వెన్నంటి ఉండి స్వరాష్ట్ర సాధన కోసం తన సర్వస్వాన్ని అర్పించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి తెలంగాణ సర్కారు అరుదైన గౌరవం కల్పించింది.
జల్సాలకు అలవాటు పడి జంటగా కూడి సిరిసిల్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. రెండేళ్లుగా తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేసిన వీరు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.
తిమ్మాపూర్ రూరల్, సెప్టెంబర్ 23: బతుకమ్మ చీరల పంపిణీ పండుగలా సాగుతున్నది. గురువారం మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంపిణీకి శ్రీకారం చుట్టగా, రెండో రోజూ సందడిగా సాగింది. శుక్రవారం కరీంనగర్ జ