కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని, బీజేపీ నాయకులు రైతులకు క్షమాపణ చెప్పాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. జగి
ఆస్తి కోసం ఓ కూతురు దారుణానికి తెగబడ్డది. తన భర్తతో కలి సి కన్నతల్లిని హత్య చేయించింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ మహిళ హత్యకేసు మి స్టరీ వీడింది.
పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల చిరకాల కల సాకారమవుతున్నది. దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఎమ్మెల్యే దాసరి చొరవతో పూర్తికాబోతున్నది.
గాంధీజీ మార్గం అనుసరనీయమని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళులర్�
కళోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. అంబేద్కర్ స్టేడియం వేదికగా మూడురోజులుగా అట్టహాసంగా సాగాయి. కాగా, చివరి రోజు నగరంలోని మహాత్మా జ్యోతిబాపూలే మైదానం(సర్కస్ గ్రౌండ్) నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అంబేద్కర
గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఆదివారం గాంధీ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.