బాలికలు చదువు ద్వారానే సమానత్వం సాధించగలుగుతారని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సనం నిర
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నిధులు కేటాయించాలని కోరుతూ ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు పాలకవర్గంతో కలిసి సోమవారం మంత్రి గంగుల కమలాకర్కు కలెక్టరేట్లో విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టి దళితులపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం
లంపీస్కిన్ డిసీజ్ (ముద్ద చర్మ వ్యాధి) ఇది ఒక పశువు నుంచి మరో పశువుకు సులువుగా సంక్రమిస్తుంది. జోరిగలు, దోమలు, గోమార్లు, పిడుదుల ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుంది.
60 ఏండ్లు పాలించినా దేశాన్ని అభివృద్ధి చేయలేని దద్దమ్మ కాంగ్రెస్ అని, ఎనిమిదేండ్లలో దేశాన్ని దోస్తులకు దోచిపెడుతున్న పార్టీ బీజేపీ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డార�
పోడు భూములపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని కలెక్టర్ జీ రవి ఆదేశించారు. పోడు భూములపై కలెక్టర్ రవి జిల్లా కేంద్రంలోని ఎస్వీఎల్ఆర్ గార్డెన్స్లో పంచాయతీ సెక్రటరీలు, అటవీ శాఖ
సాగునీరు లేక సేద్యం చేయలేని పరిస్థితిలో తల్లడిల్లిన జగిత్యాల ప్రాంత రైతాంగానికి 1980లో ప్రారంభమైన ఎస్సారెస్పీ ప్రాజెక్టు, కాలువలు సేద్య రంగానికి భరోసానిచ్చాయి.