గతంలో ఎన్నడూ లేని విధంగా పచ్చివడ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. వ్యాపారులు గ్రామాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకొని కొనుగోలు చేస్తుండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు సైతం ధాన్యం విక్�
విద్యార్థులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతీబా ఫూలే గురుకుల బాలికల పాఠశాలలో శనివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్, గ�
అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన వారికి సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక మంజూరు చేసి ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
మండలంలోని పడకల్, పాత గూడూర్ గ్రామంలో హైనా సంచారం మరువకముందే సూరారంలో చిరుతపులి కలక లం రేపుతున్నది. గత బుధవారం పడకల్, పాతగుడూర్ శివారులోని పత్తి చేనులో పనిచేస్తున్న సత్త య్య అనే రైతుకు హైనా కనిపించడం�
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తుల కోసం అయినవారే ప్రాణాలు తీస్తున్నారు. మరికొందరు నమ్మకంగా ఉండి నగదుకోసం కర్కశంగా చంపేస్తున్నారు. ఆస్తి, డబ్బు కోసం ఇటీవల తిమ్మాపూర్లో జరిగిన మర్డర్లు సంచలనం సృష్ట�
దళిత బంధు లక్ష్యం నెరవేరుతున్నది. దశాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న జీవితాల్లో వెలుగులు నింపాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా చేపట్టిన బృహత్తర దళిత బంధు పథకం దళితుల క�
ఆ గిరిజన మహిళపై ప్రకృతి పగబట్టింది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ రెండుసార్లు పిడుగుపాటుకు గురైంది. గతేడాది పిడుగుపడి తీవ్రగాయాలు కాగా, శుక్రవారం మరోసారి పిడుగుపడడంతో ఆ మహి�
ఈనెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సమయానికి రెండు గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ డా. బీ జనార్దన్రెడ్డి సూచించారు.
దుమాల ఏకలవ్య గురుకుల పాఠశాలలో ‘స్టేట్ కల్చరల్ ఫెస్ట్ 2022-23’ ఆకట్టుకున్నది. రెండురోజుల పాటు జరిగే ఈ వేడుక తోలిరోజు బుధవారం ఆద్యంతం అట్టహాసంగా సాగింది.
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఇంట్లో ఇద్దరు ఉద్యోగం చేస్తే గానీ ఇల్లు గడవని పరిస్థితి. సగటు ఇంటి యజమాని ఎంత కష్టపడ్డా ధరల మోత జీవితంలో కాస్త వెనుకేసుకోలేని దుస్థితి.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు మండిపడ్డారు.